BRS | బీఆర్ఎస్(BRS) పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి(Bhuvanagiri) సమావేశం శుక్రవారం భువనగిరిలో జరగనున్నది. మాజీ మంత్రులు హరీశ్ రావు(Harish rao), జగదీశ్వర్ రెడ్డి హాజరు కానున్నారు.
Jagadish Reddy | అధికార మదంతో మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. భోజనగిరి జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డిపై జరిగిన దాడిపై మండిపడ్డారు. దాడి ఘ�
Yadagiri Gutta | యాదగిరిగుట్టపై కొలువుదీరి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి హైదరాబాద్కు చెందిన మహాలక్ష్మి గ్రూప్ కంపెనీ అధినేతలైన వినుకొండ చంద్రారెడ్డి, లక్ష్మి దంపతులు రెండు బంగారు చెడీలు, మరో ఐదు కలశాలు �
Minister Harirsh Rao | కాంగ్రెస్ వాళ్ళది సుతి లేని సంసారమని.. వాళ్లకు వల్లే తన్నుకు చస్తున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. భువనగిరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్రెడ్డికి మద్దతుగా రోడ్షో నిర్వహించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు కరువుతో అల్లాడుతుండేవి. తాగడానికి చుక్క నీరు కూడా దొరికేది కాదు. అలాంటి సమయంలో ప్రజలకు మేలు చేయాలని శేఖర్రెడ్డి తపించారు. రెండు నియోజకవర్గాల్లో బోర్లు వ�
MLA Shekhar Reddy | యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. రోజురోజుకు బీఆర్ఎస్లోకి వలసలు కొన సాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లా కా�
అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని, వచ్చే ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు.
హైదరాబాద్కు దగ్గరలో ఉన్న భువనగిరిలో ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తామని, ఇండస్ట్రియల్ హబ్ను కూడా తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపూర్ ర�
హైదరాబాద్కు దగ్గరలో ఉన్న భువనగిరిలో ఐటీ హబ్తోపాటు ఇండస్ట్రియల్ హబ్ తీసుకొస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ఐటీ మంత్రి కేటీఆర్తో చర్చిస్తానన్నారు.
జనగామ, భువనగిరిలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అంచనాలకు మించి జనం తరలిరావడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం కనిపించింది.
ఆదివారం హుస్నాబాద్ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం జనగామలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. అనంతరం భువనగిరిలో బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) మరింత ఉధృతం చేస్తున్నారు. ఆదివారం హుస్నాబాద్లో శంఖారావం పూరించిన ముఖ్యమంత్రి నేడు జనగామ (Jangaon), భువనగిరి (Bhuvanagiri) జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వా
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరానికి హుస్నాబాద్లో శంఖారావం పూరించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. ప్రచారపర్వాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.