వానకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడంతో రైతులు యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలతో పుష్కలంగా నీరు ఉండటంతో పొలం పనుల్లో బిజీ అయ్యారు. సర్కారు సైతం పెట్టుబడి సాయం కింద రైతు బం�
బంగారు నగల కోసం ఒంటరి మహిళను హత్య చేసిన వ్యక్తికి భువనగిరి జిల్లా కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగారశిక్షతో పాటు, రూ.2వేల జరిమానా విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016మే మోత్కూరు మండలం పాటిమట్ల గ�
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వె�
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. గ్రామగ్రామానా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆలేరు పట్టణంలో మహాత్ముడి విగ్రహానికి ప్రభుత్వ విప్, ఆలేర�
Gongidi Sunitha | ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈ స్వేచ్ఛ, స్వతంత్రం మన సొంతం కావడానికి
ప్రజా కవి కాళోజీ నారాయణరావు మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్�
అమ్మ జన్మనిస్తుంది. నాన్న భవిష్యత్ను ఇస్తాడు. కానీ మనతో సంబంధంలేని గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. అక్షరాలు ధారపోసి ఉజ్వల జీవితానికి పునాది వేస్తాడు. బడిలో గురువులు చెప్పే మాటలు మనలో నాటుకుపోతాయి. బ్లాక్ బ�
ఇప్పటికి ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 151 కిలోమీటర్లకు గెజిట్లు విడుదల అలైన్మెంట్ ఖరారయ్యాక మరో గెజిట్! హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో 7 కిలోమీటర్లకు కేంద్రం �
పాతాళగంగ ఉబికి వచ్చింది. ప్రభుత్వ కృషికి తోడు వర్షాలు సమృద్ధిగా కురువడంతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఐదేండ్లలో 4.56మీటర్ల మేర జలాలు పైకొచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి జూన్లో అర మీటరు మేర జ
దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సాదాగా వచ్చి.. సీదాగా వెళ్లిపోయాడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాదికంటే 14 శాతం అధికంగా 3356.48కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతా రంగాలకు రూ.3183.28 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు 173.20కోట్లు కేటాయ