భువనగిరి అర్బన్, నవంబర్ 14: రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్లో పాలమూరు జట్టు విజేతగా నిలిచింది. యాదాద్రి భువనగిరిలో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో మహబూబ్నగర్ 2-0తో మెదక్పై వ�
Hockey Tournament | భువనగిరి పట్టణ పరిధిలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది.
భువనగిరి అర్బన్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఆంధ్రాను మించిపోతుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నా రు. టీఆర్ఎస్ భువనగిరి పట్టణ కమిటీ సర్వసభ్య సమావేశాన్ని పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ పం�
భువనగిరి అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే ప్రత్య�
భూదాన్పోచంపల్లి: ప్రజా సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పోచంపల్లి పట్టణంలోని ఎ
బీబీనగర్: అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపర�
యాదాద్రి: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన 200 మంది రైతన్న బిడ్డల చదువులకు ఒక్కోక్కరికి రూ.25 లక్ష ల రుణాలను అందజేసి, వారికి ఆర్థిక భరోసాను కల్పించామని న్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మ�
యాదాద్రి: ఓ ద్వి చక్ర వాహనానికి 73 ఫెండింగ్ చలాన్లు ఉన్నట్లు యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. మంగళ వారం పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా భువనగిరి మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన
భువనగిరి అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా రని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యువ తెలంగాణ పార్టీ మండలాధ్యక్షుడు ఎల్లం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ అర్చకు లు ప్రత్యేక పూజలు చేపట్టారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి, పాతగుట్టల�
భువనగిరి అర్బన్: భువనగిరి రైల్వే స్టేషన్లోని ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి భువనగిరి రైల్వే�
భువనగిరి అర్బన్: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజిపురం నుంచి జిట్టవారి బావి మీదుగా నమాత్పల్�
భువనగిరి అర్బన్ తెలంగాణ ప్రభుత్వంతోనే గ్రామాలకు మహార్థశ పట్టిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజీపురం నుంచి నమాత్పల్లి వరకు 3కోట్ల 10లక్షలతో, సిరివేణికుంట నుంచి నందనం వర�