యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ అర్చకు లు ప్రత్యేక పూజలు చేపట్టారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి, పాతగుట్టల�
భువనగిరి అర్బన్: భువనగిరి రైల్వే స్టేషన్లోని ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి భువనగిరి రైల్వే�
భువనగిరి అర్బన్: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజిపురం నుంచి జిట్టవారి బావి మీదుగా నమాత్పల్�
భువనగిరి అర్బన్ తెలంగాణ ప్రభుత్వంతోనే గ్రామాలకు మహార్థశ పట్టిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజీపురం నుంచి నమాత్పల్లి వరకు 3కోట్ల 10లక్షలతో, సిరివేణికుంట నుంచి నందనం వర�
మొదటి కాన్పు సమయంలో కడుపులో దూది తీవ్ర నొప్పితో బాధ పడుతూ హైదరాబాద్లో మహిళ మృతి ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో ధర్నా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ భువనగిరి కలెక్టరేట్: ప్రా�
భువనగిరి కలెక్టరేట్ : బస్వాపుర్(నృసింహ) రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులను సహాయ పునరావాస చర్యలు తీసుకుంటామని, భూ నిర్వాసితులను జిల్లా యంత్రాంగం పూర్తిగా ఆదుకుంటుందని కలెక్ట
భువనగిరి అర్బన్: పట్టణంలోని ప్రతి పార్కులో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని పార్కులను మంగళవారం పరిశీలించి వసతులపై మున్సిపల్ అధికారు లను �
శాంతి సంఘం కమిటీ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్ : గణేశ్ నవరాత్రోత్సవాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శనివారం సాయంత్
బీబీనగర్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి తెలిపారు. బుధవారం బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో రూ.15 లక్షలు, భట్టుగూడె�
భూదాన్ పోచంపల్లి: భువనగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గౌస్కొండ
యాదాద్రి : వెయ్యేండ్లు గుర్తుండేలా.. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా.. భక్తులకు సకల వసతులు కల్పించేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగ�
గుండాల : మండలంలోని ఆదర్శ పాఠశాలలో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీల భర్తీకి శనివారం జరి గిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. గుండాల ఆదర్శ స్కూల్లో 6వ తరగతిలో 100 సీట్లు ఖాళీలుండగా 69 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 5
భువనగిరి కలెక్టరేట్ : ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసుల ను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. శనివారం సాయంత్రం ఆమె గూగుల్మీట్ ద్వారా జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్�
భువనగిరి అర్బన్: మొహర్రం పండుగ సందర్భంగా షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని జంఖానగూడెం హజ్రత్ అబ్బాస్ అశుర్ఖానా నుంచి ఖాజీమొహల్లలోని బీబీ కా ఆలం పీర్లచావడి వరకు శుక్రవారం మాతం నిర్వహించారు. అదేవ�
భువనగిరి అర్బన్: జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలలోని