యాదాద్రి: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన 200 మంది రైతన్న బిడ్డల చదువులకు ఒక్కోక్కరికి రూ.25 లక్ష ల రుణాలను అందజేసి, వారికి ఆర్థిక భరోసాను కల్పించామని న్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మ�
యాదాద్రి: ఓ ద్వి చక్ర వాహనానికి 73 ఫెండింగ్ చలాన్లు ఉన్నట్లు యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. మంగళ వారం పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా భువనగిరి మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన
భువనగిరి అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా రని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యువ తెలంగాణ పార్టీ మండలాధ్యక్షుడు ఎల్లం�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ అర్చకు లు ప్రత్యేక పూజలు చేపట్టారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి, పాతగుట్టల�
భువనగిరి అర్బన్: భువనగిరి రైల్వే స్టేషన్లోని ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి భువనగిరి రైల్వే�
భువనగిరి అర్బన్: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజిపురం నుంచి జిట్టవారి బావి మీదుగా నమాత్పల్�
భువనగిరి అర్బన్ తెలంగాణ ప్రభుత్వంతోనే గ్రామాలకు మహార్థశ పట్టిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజీపురం నుంచి నమాత్పల్లి వరకు 3కోట్ల 10లక్షలతో, సిరివేణికుంట నుంచి నందనం వర�
మొదటి కాన్పు సమయంలో కడుపులో దూది తీవ్ర నొప్పితో బాధ పడుతూ హైదరాబాద్లో మహిళ మృతి ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో ధర్నా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ భువనగిరి కలెక్టరేట్: ప్రా�
భువనగిరి కలెక్టరేట్ : బస్వాపుర్(నృసింహ) రిజర్వాయర్ నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితులను సహాయ పునరావాస చర్యలు తీసుకుంటామని, భూ నిర్వాసితులను జిల్లా యంత్రాంగం పూర్తిగా ఆదుకుంటుందని కలెక్ట
భువనగిరి అర్బన్: పట్టణంలోని ప్రతి పార్కులో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని పార్కులను మంగళవారం పరిశీలించి వసతులపై మున్సిపల్ అధికారు లను �
శాంతి సంఘం కమిటీ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్ : గణేశ్ నవరాత్రోత్సవాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శనివారం సాయంత్
బీబీనగర్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి తెలిపారు. బుధవారం బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో రూ.15 లక్షలు, భట్టుగూడె�
భూదాన్ పోచంపల్లి: భువనగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గౌస్కొండ
యాదాద్రి : వెయ్యేండ్లు గుర్తుండేలా.. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా.. భక్తులకు సకల వసతులు కల్పించేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగ�