భువనగిరి కలెక్టరేట్;కాంగ్రెస్లోని అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి ఎదురుగానే ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే వర్గ�
Bhuvanagiri | యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి మండలం హన్మాపురం వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఆయన కలెక్టర్తో కలిసి ఫారెస్టు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం�
Nalgonda | నల్లగొండ (Nalgonda) జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున 5.45 గంటల నుంచి మొదలైన వర్షం ఎడత
Bhuvanagiri | భువనగిరి మండలం మస్వాలపల్లిలో దోంగలు హల్చల్ చేశారు. బుధవారం రాత్రి గ్రామంలోని మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎవరూ లేని ఇండ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు రూ.5.5 లక్షలు, 16 తులాల బంగారం ఎత్తుకెళ్లార�
Minister Harish rao | గోదావరి నీళ్లు తెచ్చాం.. కరువును దూరం పెట్టామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మండుటెండల్లో కూడా గోదావరి నీళ్లు రావడమనేది ఓ కల అని చెప్పారు. కళ్లముందు నీళ్లు వస్తున్నా ప్రతిపక్షాలకు కనబడటం లేదని విమ�
కొత్త జిల్లాల ఏర్పాటుతో భువనగిరి పట్టణ రూపురేఖలే మారిపోతున్నాయని, బీబీనగర్, ఘట్కేసర్ మాదిరిగానే భువనగిరి కూడా హైదరాబాద్లో కలిసిపోతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. యాదాద్రి భువనగిరి �
తెలంగాణలో అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిభావంతులకు అవకాశాలు మెరుగ�
రాష్ట్రంలో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కాలన్న ఉద్దేశంతోనే జోనల్ విధానాన్ని తీసుకొచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలిసీ తెలియని కొందరు జోనల్ విధానం గురించి అర్థంకాక మాట్లాడుతున్నారని మండిపడ్
cm kcr | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫైర్ అయ్యారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం రాయగిర�
cm kcr | సమైక్య రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. వలసలు పోయారు. బతుకపోయారు. ఆగమగమైనం. కాబట్టి వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాలని రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు ఇంకా ఎన్నో సదుపాయాలు చేసుకుంటున్నాం. దేశ
ఏర్పాటుచేస్తున్న ఏజీఐ గ్లాస్ప్యాక్.. 700 ప్రత్యక్ష ఉపాది న్యూఢిల్లీ, జనవరి 22: ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారీ ఉత్పాదక సదుపాయాలు కలిగిన ఏజీఐ గ్లాస్ప్యాక్..భువనగిరిలో తాజాగా రూ. 400 కోట్ల పెట్టుబడితో మరో గ�
భువనగిరి : గ్రామాల్లోని ప్రజా సమస్యలు తీర్చడంకోసమే మీ ముందుకొస్తున్నానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా ఉదయం 8 గంటలకు మండలంలోని చీమలకొండూర్, ముస్త్యాలపల్లి గ్రామాలలో మ�
భువనగిరి: త్రివిధదళాధిపతి బిపిన్ రావత్తోపాటు, వీర మరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ హిందూవాహిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాగృతి కళాశాల విద్యార్థులతో కలిసి శనివారం బాబాజగ్జీవన్రామ్ చౌరస్తా
భువనగిరి : కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినీ,విద్యార్థులు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సంజీవ అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చే�