గతంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు చేనేతకు ప్రఖ్యాతి పొందిన గ్రామం..రోగాల పుట్టగా మారిన వైనం ఏడాది కాలంగా కొత్త కిడ్నీ సంబంధిత కేసుల్లేవు నీటి పరీక్షలు జరిపి సురక్షిత జలాలుగా తేల్చిన అధికారుల బృందం యాదా
57 ఏళ్లు నిండినవారు వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు ఉచితంగానే మీ సేవలో దరఖాస్తు చేసుకునే అవకాశం మార్గదర్శకాల విడుదల ప్రస్తుతం జిల్లాలో ఆసరా పి�
భువనగిరి కలెక్టరేట్ : స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. వేడుకలను కరోనా నిబంధనలకు అనుగుణంగా చేపట్టనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి �
భువనగిరి అర్బన్: నాటిన ప్రతి మొక్కను బతికించాలని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు రహదారి మధ్య డివైడర్పై మట్టి ఏర్పాటు చేసి మొక్కలు నా�
నాగపంచమిని పురస్కరించుకుని శుక్రవారం నియోజకవర్గంలోని ఆలేరు టౌన్, ఆలేరు రూరల్, మోటకొండూర్, రాజాపేట, తుర్కపల్లి మండలాల్లో మహిళలు నాగ దేవతల పుట్టల్లో పాలు పోసి, గుడ్లు వేసి మొక్కలు చెల్లించుకున్నారు. కొబ్బ
భువనగిరి కలెక్టరేట్: స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా సామాజిక దూరాన్ని �
కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి ఆర్బన్ : సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, ప్రాజెక్�
డివైడర్ను ఢీకొని ఒకరు..భువనగిరి అర్బన్: ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీ కొట్టి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ �
యాదాద్రి భువనగిరి: వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగాన్ని పటిష్టపర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమైక్య రాష్ట్రంలో ఆగమైపోయిన చేనేత కార్మికులకు ఆదరువు కల్పించేలా సైతం పథకాలను
భూదాన్పోచంపల్లి: జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత కేంద్రమైన భూదాన్పోచంపల్లిలో శనివారం వివిధ చేనేత కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ చేనేత విభాగం ఆధ్వర్యంలో ఎంపీపీ మాడ్గు�
భువనగిరి అర్బన్: మండలంలోని తుక్కాపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనం నిర్మాణ పనులను డీఆర్డీవో ఉపేందర్రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను ప్రణాళిక ప్రకారం
ధర్మారెడ్డి కాల్వ| భువనగిరి: జిల్లాలోని వలిగొండ మండలంలో ఉన్న ధర్మారెడ్డి కాల్వకు గండి పడింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మండలంలోని సంగెం వద్ద కాలువ తెగిపోయింది. దీంతో వరద నీరు పంట పొలాల్లోకి చేరిం�
బస్వాపురం రిజర్వాయర్ | భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం రిజర్వాయర్లో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ
యాదాద్రి, జూన్24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్త�