గ్రేటర్లో విద్యుత్తు కేబుళ్లను అండర్గ్రౌండ్లోకి మార్చాలన్న తలంపులో ఉన్న సర్కా రు సమగ్రంగా అధ్యయనం చేస్తున్నది. ఇదే అంశంపై అధ్యయనం చేసేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రతినిధి బ
భారీ వర్షాలకు బెంగళూరు అతలాకుతలం అవుతున్నది. 48 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు. అయితే ప్రజల బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఏమాత్రం పట్టని అధికార కాంగ్రెస్ మాత్రం హొసపేటెలో తన రెండో వార్షిక వేడుకల్లో నిమగ్నమ
బెంగళూరులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఈ ఏడాది అత్యధికంగా నమోదైన కుండపోత వానతో ఐటీ నగరం అతలాకుతలమైంది. కెంగేరి, కోరమంగళ, మరతళ్లి, ఆర్ఆర్ నగర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట�
Bengaluru | దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, టెక్ నగరం బెంగళూరు (Bengaluru)ను భారీ వర్షం ముంచెత్తింది.
Crime news | రోడ్డు పక్కన ఉన్న పాన్ షాపు (PAN shop) దగ్గర ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer) తన స్నేహితుడితో కలిసి సిగరెట్ (Cigarette) తాగుతున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి కారులో అక్కడికి వచ్చాడు. తనకు ఒక సిగరెట్ కొని అందించమని �
Man Breaks Into Mobile Shop | ఒక వ్యక్తి నగ్నంగా మొబైల్ షాపులోకి చొరబడ్డాడు. ముఖానికి మాస్క్ ధరించిన అతడు రూ.25 లక్షలకుపైగా విలువైన మొబైల్ ఫోన్స్ చోరీ చేశాడు. ఆ షాపులోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది.
Sonu Nigam | బాలీవుడ్కు ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్పై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఆయనకు నోటీసులు సైతం జారీ చేశారు. ఇటీవల ఆయన బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చే�
RCB Vs CSK | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనున్నది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. ప్రస్తుతం ఆర్సీబీ పాయి�
కర్ణాటకలోని నాగలి ప్రాంతానికి చెందిన కార్తిక్ (21) పందెం కాసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం, అతని మిత్రులు సుబ్రమణి, వెంకట రెడ్డి, మరికొందరితో తాను 5 ఫుల్ బాటిల్స్ మద్యాన్ని నీరు కలపకుం
Metro | సాధారణంగా ప్రయాణ సమయంలో ఆకలేస్తే తినడం సర్వసాధారణమే. అయితే, రూల్స్ పాటింకపోతే అధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. గత కొన్ని నెలల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ�
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులలో బెంగళూరు నివాసి 41 ఏళ్ల భరత్ భూషణ్ ఒకరు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న భార్య సుజాత, మూడేళ్ల కుమారుడు మాత్రం ప్రాణాలు దక్కించుకున్నారు.
Attack | భారత వైమానిక దళం (Indian Air Force) కు చెందిన వింగ్ కమాండర్ (Wing Commander) పై బెంగళూరులో దాడి జరిగింది. కారులో వెళ్తున్న తమను కొందరు వ్యక్తులు బైక్పై వచ్చి అడ్డగించి దాడి చేశారని వింగ్ కమాండర్ బోస్, స్క్వాడ్రన్ లీడర�