Indigo Flight : ఈమధ్య వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తున్న వేళ.. మరో ఇండిగో విమానా(Indigo Flight)నికి పెద్ద ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన పైలట్లు ఫ్లయిట్ను అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing) చేశారు.
Live in Partner :కర్నాటక రాజధాని బెంగుళూర్లో మర్డర్ జరిగింది. సహజీవనం చేస్తున్న వ్యక్తి మహిళను చంపేశాడు. ఆమె శరీరాన్ని చెత్తకుండి ట్రక్కులో పడేశాడు.
Crime news | ఓ గుర్తు తెలియని మహిళను చంపి, గోనె సంచి (Sack) లో కుక్కి, చెత్త లారీ (Garbage truck) లో పడేశారు. కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Woman Kills Pet Dog In 'Tantric' Ritual | ఒక మహిళ తన ఇంట్లో క్షుద్ర పూజలు చేసింది. దీని కోసం పెంపుడు కుక్కను బలి ఇచ్చింది. ఆ తర్వాత అపార్ట్మెంట్కు తాళం వేసి వెళ్లిపోయింది. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీ�
ఇండిగో సంస్థలో ట్రైనీ పైలట్గా ఉన్న వ్యక్తిని కులం పేరిట దూషించారన్న ఆరోపణలతో ముగ్గురిపై బెంగళూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇండిగోలో పని చేస్తున్న తనను సహచరులు కులం పేరిట దూషించారని, ‘కాక్
Will Crash Plane | మహిళా వైద్యురాలు విమానం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. ఆమె సీటు వద్ద కాకుండా ముందు వరుస క్యాబిన్లో ఉంచిన బ్యాగ్ను తీసేందుకు నిరాకరించింది. వాగ్వాదం ముదురడంతో విమానాన్ని కూల్చివేస్తానని �
ప్రతిష్టాత్మక బిల్లీజీన్ కింగ్ కప్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది. నవంబర్ 14 నుంచి మొదలుకానున్న ప్లేఆఫ్స్లో మొత్తం 21 దేశాలు ఏడు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి.
Indigo Plane : అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం తర్వాత వరుసగా పలు విమానాల్లో సాంకేతిక లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఎయిరిండియా బోయింగ్ (AirIndia Boeing) డ్రీమ్ లైనర్ ఫ్లైట్లలోనే కాదు ఇండిగో విమానాల్లోనూ సమస్యలు తలెత్తుతున్న
కర్ణాటకలోని హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. శుక్రవారం తెల్లవారుజామున హోస్కోట వద్ద లారీని ఢీకొట్టింది.
Nikhil Sosale: ఆర్సీబీ మార్కెటింగ్, రెవన్యూ హెడ్గా ఉన్న నిఖిల్ సోసేల్ను బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నమోదు అయిన కేసు అంశంలో అతన్ని అదపులోకి తీసుకున్నారు. ఆర్సీబీ ఈవెంట్
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో 11 మంది తమ నిండు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర విచారం వ్యక్తంచేశారు.