KTR | నూతన సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకోకుంటే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంటుందన్న�
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో భూగర్భ జలాలు వేగంగా క్షీణిస్తున్నాయి. దీంతో కొత్త బోరు బావుల తవ్వకానికి అనుమతులివ్వడాన్ని అధికారికంగా నిలిపేశారు.
Cars Set On Fire | ప్రియురాలు దూరంగా ఉండటంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. తన అనుచరులతో కలిసి ఆమె తల్లిదండ్రులకు చెందిన కార్లకు నిప్పుపెట్టాడు. ఆ మహిళ సోదరుడి బైక్ను ధ్వంసం చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు
మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travel Bus) దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్�
బెంగళూరు రోడ్ల సమస్యను దేవుడు కూడా పరిష్కరించలేడని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలో రోడ్లు, ట్రాఫిక్ దుస్థితిపై ఆయన స్పం�
DK Shivakumar | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు.
పరిమితికి మించి ప్రకటనలు వేయడమే కాక, నిర్దేశిత సమయంలో సినిమాను ప్రారంభించకుండా ప్రేక్షకులను విసిగించిన బెంగళూరులోని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్కు వినియోగదారుల న్యాయస్థానం లక్ష రూపాయల జరిమానా విధించి�
కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిపే ఉదంతమిది! తాజాగా ఓ మహిళా ఉద్యోగి బెంగళూరు రోడ్లపై కారును నడుపుతూ..తన ల్యాప్ట్యాప్లో పనిచేసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో స�
కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ మెట్రో రైలు చార్జీలను పెంచడం పట్ల పౌరులు భగ్గుమంటున్నారు. నమ్మా మెట్రో చార్జీలను 50 శాతం పెంచుతున్నట్టు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్సీఎల్) ఇటీవల ప్రకటిం�
భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా? లేదా? అనేది మంగళవారం తేలనుంది. వెన్ను నొప్పి కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న బుమ్రా న�