woman raped near railway station | కర్ణాటక రాజధాని బెంగళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బీహార్కు చెందిన యువతిపై అత్యాచారం జరిగింది. వెంట ఉన్న సోదరుడి వరుస వ్యక్తిని అడ్డుకుని ఆమెను లాక్కెళ్లారు. రైల్వే స్టేషన్ సమీపంలోని నిర్�
RCB Vs GT | ఐపీఎల్లో భాగంగా బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాట్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి గుజరాత్ బౌలర్లు షాక్ ఇచ్చారు. పది ఓవర్లలో న
Techie Kills Wife | టెక్ ప్రొఫెషనల్ అయిన వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్కేసులో ఉంచాడు. ఇంటి నుంచి పారిపోయి సొంత రాష్ట్రానికి చేరుకున్నాడు. అక్కడ ఆత్మహత్యకు యత్నించాడు.
woman kills husband | ఒక వ్యక్తి, మహిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పుట్టింట్లో ఉంటున్న ఆమె కుటుంబానికి ఈ విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో అతడ్ని వదిలించుకోవాలని భార్య ప్లాన్ వేసింది. తల్లి సహాయంతో భర్తను ఆ మహిళ హత్య చేస
Ranaya Rao | కన్నడ నటి రన్యారావుకు సంబంధించిన బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధిం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కోర్టుకు కీలక విషయాలను వెల్లడించింది. విదేశాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఆమె హవాలా
రోజుకు రూ.5 వేలు ఇస్తేనే తనతో కాపురం చేస్తానని తన భార్య అంటోందని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్న�
కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న హనీ ట్రాపింగ్ కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వం మెడకు చుట్టుకోనున్నది. తనపై కూడా హనీ ట్రాప్ ప్రయత్నం జరిగిందంటూ స్వయంగా రాష్ట్ర మంత్రి అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ప్రభు
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన నిర్వహించాలని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే ఎవరి వాటా ఎంతో తేలుద్దని స్పష్టంచేశారు.
Holi Party Turns Violent | హాలీ సందర్భంగా నిర్వహించిన పార్టీ హింసాత్మకంగా మారింది. ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఘర్షణపడ్డారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. హింసాత్మక దాడిలో ముగ్గురు మ�
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మరో చార్జీల భారాన్ని మోపింది. ఒక వైపు ఐదు గ్యారెంటీలు ఇస్తున్నామంటున్న సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం.. ఆర్టీసీ, మెట్రో, పాలు, మద్యం, ఆస్తి రిజిస్ట్రేషన్, వాహనాల రిజిస్ట్
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) భూత్పూర్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.
అధిక పనిగంటలపై బెంగళూరు టెకీలు నిరసనకు దిగారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ దిష్టి బొమ్మలను దహనం చేసేందుకు వారు ప్రయత్నించగా బెంగళూరు పోలీస�