Ola Scooter Catches Fire | పార్క్ చేసిన ఓలా స్కూటర్లో మంటలు చెలరేగాయి. ఆ కంపెనీ షోరూమ్ బయటే ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘ఓలా దీపావళీ’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
Building collapse | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru) లో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా భవనం పేకలా మేడలా పక్కకు
Building collapse | కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు బాధ్యులపై కేసులు నమోదు చేశారు. భవనం యజమాని మునిరాజరెడ్డి, మోహన్రెడ్డి, ఏలుమలై అనే వ్యక్తులపై ఎఫ్ఐఆ�
అసలే గోతులతో నిండిన రోడ్లు.. ఆపై భారీ వర్షాలు.. ఇంకేముంది ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి కర్ణాటక రాజధాని బెంగళూరు రహదారులు. తాజాగా బెంగళూరు తూర్పు సబర్బన్కు చెందిన వర్తూరులోని ఒక వీధిలో దివ్యాంగ మహిళ �
Building collapse | కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనంలో కూలీలు పనిచేస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో పలువురు కూలీలు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు.
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)ను గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం ఉదయం కూడా నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Ind Vs Nz: కివీస్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇండియా 46 పరుగులకే ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ 5, రౌర్కీ 4 వికెట్లు తీసుకున్నారు. అయిదుగురు భారత బ్యాటర్లు డకౌట్ అయ్యారు.
Ind Vs Nz: కివీస్, భారత్ మధ్య తొలి టెస్టు తొలి రోజు ఆట రద్దు అయ్యింది. బెంగుళూరులో వర్షం కురుస్తున్న కారణంగా, మ్యాచ్ను రద్దు చేశారు. తొలి రెండు సెషన్లు ఆట జరగలేదు.
కర్ణాటకలోని బెంగళూరు వింటేజ్ కార్లు (Vintage Car) తళుక్కున మెరిసాయి. ఆనాటి మేటి కార్లను చూసి జనం ఆశ్చర్యచకితులయ్యారు. తుమ్కూరు దసరా ఉత్సవాల్లో భాగంగా వింటేజ్ కార్ షో నిర్వహించారు.
Ratan Tata | టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు (Ratan Tata) సాహసాలు చేయడమంటే చాలా ఇష్టం. 86 ఏళ్ల వయసులో బుధవారం తుదిశ్వాస విడిచిన ఆయన 69 ఏళ్ల వయసులో ఎఫ్-16, ఎఫ్-18 ఫైటర్ జెట్స్కు కో పైలట్గా వ్యవహరించారు. అత్యంత వేగంతో �
AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మాటిమాటికి బెంగళూరు వెళ్తున్నాడని టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై టీడీపీ ఘాటుగా స్పందించింది. గురివింద తన కింద ఉన్న నలుపెరుగుదు అన్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నా