Man Stabs Bus Conductor | ఒక వ్యక్తిని బస్సు డోర్ వద్ద ఉండోద్దని కండక్టర్ చెప్పాడు. బస్సు లోపలకు రావాలని అతడ్ని డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి కండక్టర్ను కత్తితో పొడి
ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బెంగళూరులోని తమ కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)ను ఆదివారం అట్టహాసంగా ప్రారంభించింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ
Bomb Threat | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో ఉన్న తాజ్ వెస్ట్ ఎండ్ (Taj West End) హోటల్కు శనివారం తెల్లవారుజామున బాంబు బెదిరింపులు వచ్చాయి.
Train | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) మహానగరం ట్రాఫిక్కు (traffic jam) పేరుగాంచింది. ఇక నగర రోడ్లపై నడిచే వాహనాలకే కాదు.. పట్టాలపై పరుగు పెట్టే చుక్ చుక్ రైళ్లకూ (Train) నగరంలో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు.
Supreme Court: భారత భూభాగంలోని ఏ ప్రాంతాన్ని కూడా పాకిస్థాన్ పేరుతో పిలవడం సరికాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీశానందపై నమోదు అయిన సుమోటో కేసును సుప్రీం క్లోజ్ చేసి
డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.62 లక్షల విలువ చేసే 27 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులోని వయలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను దారుణంగా హతమార్చారు. ఏసీపీ సతీశ్ కుమార్ కథనం ప్రకారం... మహాలక్ష్మీ(29) అనే మహిళను తన ఇంట్లోనే హతమార్చి, 32 ముక్కలుగా కోసి ఫ్రిడ్జిలో దాచిపెట్టారు.
Student Records Videos | కాలేజీ అమ్మాయిల వీడియోలను ఒక స్టూడెంట్ రికార్డ్ చేశాడు. టాయిలెట్లో రహస్యంగా ఉంచిన మొబైల్ ద్వారా ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్�
Old Man Stabbed | పరిచయం ఉన్న యువతిని వృద్ధుడు పార్కుకు పిలిచాడు. అక్కడ ఆమెకు ప్రపోజ్ చేశాడు. వారిద్దరూ మరోసారి పార్కులో కలుసుకున్నారు. ఇంతలో అక్కడకు వచ్చిన యువతి ప్రియుడు ఆ వ్యక్తిని కత్తితో పొడిచాడు.
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ పాఠశాల బస్సును (school bus) అడ్డగించిన కొందరు వ్యక్తులు డ్రైవర్పై దాడి చేశారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో శాంతిభద్రతల డొల్లతనాన్ని ఎత్తిచూపేలా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. ఐటీ నగరం బెంగళూరులో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. ఓ వ్యక్తిని చితకబాదడమే కాకుండా నగ్నంగా వీధుల్లో పరుగెత్త
CM's Security Lapse | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పర్యటనలో భారీ భద్రతా లోపం వెలుగు చూసింది. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై కూర్చున్న సీఎం సిద్ధరామయ్య వైపు ఓ యువకుడు దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన భద�
ముఖేష్గౌడ్, ప్రియాంక శర్మ జంటగా రూపొందుతోన్న ప్రేమకథాచిత్రం ‘గీతా శంకరం’. రుద్ర దర్శకత్వంలో కె.దేవానంద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్నది.