బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. చెప్పేమాటలకు, కేటాయింపులకు ఏ మాత్రం పొంతన లేదని ఆరోపించారు.
బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూళిపాల ధనుంజయనాయుడు అన్నారు. ఎస్సీలకు రూ.40 వేల కోట్లు, ఎస్టీలకు రూ.17 వేల కోట్లు కేటాయించిన ప్రభ�
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లో వివిధ రకాల పన్నుల వసూలు విషయం వివాదాలకు, వాగ్వాదాలకు దారితీస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మున్�
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కులగణన పేరుతో బీసీలను వంచించాలని చూస్తున్నది. బీసీలను అణచివేయడం, వారిని నాయకత్వంలోకి రాకుండా అడ్డుకోవడం, అవమానించడం, రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకుండా చిన్నచూపు చూడటం కాం
2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీసీ నేత సీఎం అవుతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ సంఘాల జేఏసి, బీసీ మేధావుల సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్ల
Sridhar Babu | బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, దానిపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు(Sridhar Babu) డిమాండ్ చేశారు.
MLC elections | ఈ నెల 26న జరిగే జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) బీసీలను గెలిపించుకుందామని బీసీ సంఘం నాయకులు కోరారు.
ద్వాపరయుగంలోని దుర్యోధనుడే నేడు కలియుగంలో రేవంత్రెడ్డి రూపంలో జన్మించారేమో. అందుకే కౌరవ అగ్రజుడు దుర్యోధనుడికి, రేవంత్రెడ్డికి చాలా సారూప్యతలు ఉన్నాయి. దాయాది సోదరులైన పాండవులపై ఈర్ష్య, ద్వేషంతో రగ�
దేశ జనాభాలో 50 శాతానికి పైగా బీసీలున్నప్పటికీ, 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదు. బీసీలకు ఒక మంత్రిత్వశాఖ ఉంటే వారి సంక్షేమం పట్ల, సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉ�
విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలంటే బీసీ కమిషన్ సిఫారసులు తప్పనిసరని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పేర్కొన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా కాంగ్రెస్ను వదలబోమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన వ�
బీసీలకు ఇచ్చిన హామీల విషయంలో ద్రోహం చేస్తే సహించబోమని శాసనమండలి పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వ�
Narender | బీసీలందరికి(BCs) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) భేషరతుగా క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు.