‘బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. వారి ఓట్లతోనే గెలిచారు. కానీ, వార్షిక బడ్జెట్లో అదే బీసీలను కాంగ్రెస్ పాలకులు విస్మరించారు. రూ.3 కోట్లకు పైగా తెచ్చిన తాజా బడ్జెట్లో కులవృత్తుల ప్రస్తావనే లేకుండా �
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలను పూర్తిగా విస్మరించిందని, తమకు జరిగిన అన్యాయంపై ప్రతి ఒక్క బీసీ నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శించాలని బీఆర్ఎస్ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. వేల్పూర�
రాష్ట్రంలో 55 శాతం ఉన్న బీసీలకు తాజా వార్షిక బడ్జెట్లో మరోసారి సీఎం రేవంత్రెడ్డి నయవంచనతో మొండిచెయ్యి చూపారని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ�
బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ.. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. పికెట్ చౌ�
బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్లు.. ఐదేండ్లకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి .. ఇప్పుడు కేవలం 3.85 శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయించారని.. అందులో కేవలం రూ.5 వేల కోట్లు మాత్ర మే ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బీసీ�
హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసగించిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. బడ్జెట్లో బీసీలకు, ఎస్సీలకు సరైన కేటాయింపులు చేయలేదని ధ్వజమెత్తారు.
ఈ నెల 23న చేపట్టిన బీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ర్ట కో ఆర్డినేటర్ ఆరేగంటి నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు. కాకత�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది అయితే, కనీసం మీ చేతుల్లో ఉన్నదైనా అమలుచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ అసెంబ్లీ ప్రశ్నోత్తరా�
రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ బీసీలకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆ పార్టీపై బీసీలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని బీసీలకు కేటాయించాలని, మరొకటి ఎస్సీ, �
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూ.1,00 116లకు (లక్షా నూటపదాహార్లు) అదనంగా తులం బంగారం ఇస్తామని నమ్మ బలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకే ఎసరు పెడుతోందనిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా సూర్యా�
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కులం పేరిట చేసిన దాడి అత్యంత అమానవీయమైనదని బాలల హకుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్చంద్రబోస్ మండిపడ్డారు.
బీసీలకు రక్షణ చట్టం తేవాలని బీసీ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన దాడిలో మృతిచెందిన రెండు నెలల పసిబిడ్డ కుటుంబాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని �