రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసంఘ్వీ తేల్చిచెప్పారట.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, కేంద్రంలోని ఎన్డీయే కూటమి రెండూ కలిసి బీసీలను నిండా ముంచాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
దేశాన్ని దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీయే బీసీ వర్గాలకు తీరని ద్రోహం చేసిందని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నది. ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ బీసీలకు పె
‘బీసీలతో గొక్కుంటానవ్ రేవంత్రెడ్డీ, ఎవరు అధికారంలో కి రావాలన్నా ప్రధాన పాత్ర వారిదే. అలాంటి వారిని చులకనగా, అవమానకరంగా చూస్తే ఊరుకోం. మాటిచ్చి తప్పు తం, ఎవరేమి చేసుకుంటారో చేసుకోండని అహంకార ధోరణితో వ్�
తెలంగాణ బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే గంభీరమైన అంశం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని చట్టపరంగా పరిష్కరించకుండా రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టమవుతున్నది.
రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ బీసీలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. బీసీల కోసం పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్సేనని, ఇంకా మోసం చేయాలనుకుంటే తగిన మూల్యం చె�
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి పంపించిన బిల్లును కేంద్రం తిరస్కరించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు.
బీసీలకు 42శాతం రిజర్వేషనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అవళీలగా మోసం చేసేందుకు సిద్ధంగా ఉందని.. ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చిన తరువాత నేడు చేస్తున్నది మరోకటి అం�
బీసీలు అందరు ఏకమై నేటి ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు.
బీసీ ఆర్డినెన్స్ తీసుకొచ్చాక ఎదురయ్యే పరిణామాలపై ప్రభుత్వం చర్చిస్తున్నది. బీసీ కోటాపై ఒకవేళ న్యాయవివాదాలు తలెత్తితే వెంటనే పార్టీ పరంగా రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం.