స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఆర్డినెన్స్ తేవడంపై బీసీ మేధావులతో రాష్ట్ర బీసీ కమిషన్ శనివారం చర్చలు జరిపింది. రాష్ట్ర క్యాబినెట్ తేవాలన్న ఆర్డినెన్స్పై వారు చర్చిం�
42 శాతం రిజర్వేషన్పై రాష్ట్రపతికి బిల్లును పంపిన కాంగ్రెస్ సర్కారు.. రాష్ట్రం లో ఆర్డినెన్స్ డ్రామా ఆడుతూ బీసీలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
రాజ్యాంగబద్ధంగానే రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ తొలి నుంచి కోరుతున్నదని స్పష్టంచేశారు. ఆర్డినెన్స్లు, జీవోల �
న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వీడని వర్గాల ఆంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వాల బాధ్యత అని బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలకమైన అనంతరామన్ కమిషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు ఉ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టం-2018కి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.
కాంగ్రెస్ దోపిడీకి తెలంగాణ అక్షయపాత్రగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందించారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రె�
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గాను కనీసం ఒక్క స్థానం కూడా బీసీలకు దక్కకపోవడం బీసీలపై కొనసాగుతున్న వివక్షకు ప్రత్యక్ష సాక్ష్యం అని బీసీ రాజ్యాధికార సమి�
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీల చేతిలో గుణపాఠం త
బీసీ, ఎస్సీ, ఎస్టీల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘బీసీలు మేలు కొలుపు యాత్ర’ సోమవారం రాత్రి మంథనికి చేరుకోగా, �
సమాచార కమిషనర్ల నియామకంలో కాంగ్రెస్ సర్కారు సామాజిక న్యాయం పాటించలేదని, బీసీలకు అన్యాయం చేసిందని సామాజిక, రాజకీయవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నప్పటికీ నామినేటెడ్ పోస్టు ల్లో బీసీలను విస్మరించడం విడ్డూరంగా ఉన్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు.
బడుగు, బలహీన వర్గాల పోరాటానికి, ఆకాంక్షలకు కులగుణన రూపంలో పాక్షిక విజయం లభించింది. ఎవరు ఎంతో వారికంత అన్న న్యాయమైన డిమాండ్ సాధన కోసం ఈ దేశంలోని బహుజనులు దశాబ్దాల నుంచి గళమెత్తుతున్నారు, ఉద్యమిస్తున్నార
Narsingarao | మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావం ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు కటకం నర్సింగరావు తెలిపారు.