42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణలోని బీసీలను నిలువునా మోసగించిందని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలకు బిచ్�
R. Krishnaiah | భారత రాజ్యాంగాన్ని 130 సార్లు సవరణ చేశారని, 56 శాతం జనాభా ఉన్న బీసీల కోసం మరోసారి సవరించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ బీసీలకు ద్రోహం చేసేదని, బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు.
‘మా వాటా మాకు కావాలి- మా అధికారం మాకు కావాలి’ అనే నినాదంతో 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 24న బీసీల మహాధర్నా నిర్వహించనున్నారు.
బీసీలకు రిజర్వేషన్లు రాకుండా కాంగ్రెస్ యత్నిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్�
42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ ఐక్యకార్యాచరణ సమితి ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంపూర్ణమైంది. బీసీల న్యాయమైన డిమాండ్కు సమాజంలోని సబ్బండవర్గాలు అండగా నిలిచాయి. ఉమ్మడి
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీసీ సంఘాలిచ్చిన తెలంగాణ బంద్ గ్రేటర్ వ్యాప్తంగా విజయవంతమైంది. బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతుతో బీసీ జేఏసీ పిలుపునకు సబ్బండ వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు డిమాండ్తో సీపీఎం చేపట్టిన చలో రాజ్భవన్ ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం గవర్నర్కు వినతిపత్రం సమర్పించేందుకు హైదరాబాద్లోని ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి ర్యాలీగా �
కాంగ్రెస్ దృష్టిలో బీసీలంటే రోబోలు అని, దశాబ్దాలుగా బీసీలపై జరుగుతున్న అణచివేతకు చరమగీతం పాడాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు.