Nepal Cricket: బీసీసీఐ మరోసారి అంతర్జాతీయ క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న దేశానికి అండగా నిలువబోతున్నది. యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న తమ దేశ క్రికెటర్లకు సాయం అందించాలని వచ్చిన అఫ్గానిస్తాన్ క్రికెట్కు �
IND vs ENG 2nd Test: స్వదేశంలో ఇంగ్లండ్తో రెండు టెస్టులకు మొదలు సర్ఫరాజ్ ఎంపికకాకపోయినా రెండో టెస్టుకు ముందు కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం కారణంగా దూరమవడంతో సెలక్టర్లు సర్ఫరాజ్ను ఎంపికచేశారు.
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) చైర్మన్గా ముచ్చటగా మూడోసారి జై షా ఎన్నికయ్యాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా..షా పేరును ప్రతిపాదించగా, మిగతా సభ్యులందరూ బలపర్చారు.
Jay Shah: బీసీసీఐ సెక్రటరీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా మరో కీలక పదవిని దక్కించుకోబోతున్నాడా..? జై షా త్వరలోనే ఐసీసీ చైర్మన్గా ఎన్నిక కాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
IND vs ENG 1st Test: గతేడాది ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత కనీసం 40 పరుగుల స్కోరు కూడా చేయలేదు. తాజాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ముక్కీ మూలుగుతూ...
West Indies Cricket : వెస్టిండీస్ క్రికెట్లో నవ శకం మొదలైంది. ఇకపై మహిళా క్రికెటర్ల(Women Cricketers) కు కూడా పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు ముట్టనుంది. ఈ మేరకు శుక్రవారం క్రికెట్ వెస్టిండీస్, వెస్టిండీస్
టీమ్ఇండియా డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోమారు తళుక్కుమన్నాడు. తన వైవిధ్యమైన బ్యాటింగ్తో పొట్టి ఫార్మాట్కు కొత్త హంగులు అద్దిన సూర్యకుమార్..వరుసగా రెండో ఏడాది ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయ
WPL 2024 Schedule: గత సీజన్లో మ్యాచ్లు అన్నీ ముంబైలో జరగగా ఈ సీజన్లో మాత్రం రెండు నగరాలలో జరుగనున్నాయి. 20 లీగ్ మ్యాచ్లు, రెండు నాకౌట్ మ్యాచ్లు (మొత్తం 22)గా సాగే ఈ టోర్నీలో..
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు పోరుకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మొదటి పోరుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. 2018 తర్వాత జ
నిరుడు అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్'కు సారథిగా ఎంపికయ్యాడు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్కప్లో సత్తాచాటిన టీమ్ఇండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా �
IND vs ENG 1st Test: విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి రెండు మ్యాచ్లకు దూరమైన విషయం తెలిసిందే. కోహ్లీ రిప్లేస్మెంట్ను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. దేశవాళీ క్రికెట్తో పాటు ఇటీవలి కాలంలో ఇండియా ‘ఎ’ టీమ్ తరఫున
Virat Kohli: కోహ్లీ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ షాక్ తగిలినట్టైంది. జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు జరగాల్సి ఉండగా.. ఫిబ్రవరి 02 నుంచి 06 దాకా విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు జరుగనుం�
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్ కోసం అతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్న్యూస్. ప్రతిష్ఠాత్మక ఈ టోర్నీని మార్చి 22 వ తేదీన ప్రారంభించేందుకు బీసీసీఐ(BCCI) ముహూర్తం...
WPL 2024: కొద్దిరోజుల క్రితమే సెకండ్ సీజన్ కోసం వేలం ప్రక్రియ కూడా ముగిసిన విషయం తెలిసిందే. గత సీజన్ మాదిరిగానే ఐదు జట్లు పాల్గొంటున్న రెండో సీజన్ను...