భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరికొన్ని రోజుల పాటు చీఫ్ కోచ్గా కొనసాగనున్నాడు. స్వదేశం వేదికగా జరిగిన ప్రపంచకప్ టైటిల్ వేటలో విఫలమైన నేపథ్యంలో ద్రవిడ్ కొనసాగింపుపై గత కొన్ని రోజులుగా అస
India Tour Of South Africa: ఆసీస్తో టీ20 సిరీస్కు సీనియర్ల గైర్హాజరీతో యువ భారత్ అంచనాలకు మించి రాణిస్తుండటంతో సఫారీలతో కూడా ఇదే జట్టును కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి. కానీ కెప్టెన్గా మాత్రం సూర్యను కాకుండ
Virat Kohli: వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికా టూర్కు వెళ్లడం లేదు.
Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ గైర్హాజరీలో భారత జట్టు హెడ్కోచ్ బాధ్యతలు మోస్తున్న హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ తో పాటు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ను నడిపిస్తున్న ఆశిష్ నెహ్రాలను గానీ ఎంపిక చేసే అవకాశ
ICC Champions Trophy 2025: భద్రతా కారణాల రీత్యా భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లేందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. భారత్తో పాటు మరికొన్ని జట్లు కూడా ఇదే కారణాన్ని చూపుతుండటంతో ఐసీసీ..
WPL Auction 2024: ఇదివరకే ఐపీఎల్ వేలం ప్రక్రియ జోరందుకోగా తాజాగా.. వచ్చే సీజన్కు గాను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది.
Rohit Sharma: పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ను సాగనంపాలా..? లేక మరికొన్నేండ్లపాటు కొనసాగించాలా..? అన్నది త్వరలోనే తేలనుంది. ఈ మేరకు బీసీసీఐ ఆధ్వర్యంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీ రోహిత్తో చర్చించనున్నట్టు �
Sanju Samson: సోమవారం రాత్రి ఆలిండియా సెలక్షన్ కమిటీ.. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో కేరళ బ్యాటర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే సంజూ శాంసన్కు మరోసార�
Suryakumar Yadav: ఈనెల 23 నుంచి స్వదేశంలో భారత్.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. 23న విశాఖపట్నం వేదికగా భారత్ – ఆసీస్ మధ్య తొలి టీ20 జరగాల్సి ఉంది.
Rohit Sharma: అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆసీస్ మధ్య ముగిసిన మ్యాచ్లో భారత్ అన్ని రంగాలలో విఫలమై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమి కంటే భారత అభిమానులు ఆందోళన చెందుతున్న మరో అంశం భారత సారథి రోహిత్ శర్�
BCCI: ప్రసార హక్కుల విక్రయంతో వేలాది కోట్లు, అఫీషియల్ స్పాన్సర్లు, పార్ట్నర్ లు, అడ్వౖర్టెజ్మెంట్లు, ఎండార్స్మెంట్లు, సోషల్ మీడియా ఇలా వివిధ రూపాల్లో డబ్బు వచ్చి పడుతుంటే.. బీసీసీఐకి నగదుకు కొదవేంటి
INDvsAUS: ఆదివారం భారత్ – ఆసీస్ మధ్య తుది పోరు జరగాల్సి ఉంది. ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆతిథ్య దేశపు హోదాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది.
Shami: సెమీస్లో కివీస్ను ఓడించిన రోహిత్ సేన డ్రెస్సింగ్ రూమ్లో ఫుల్ హ్యాపీగా గడిపింది. ప్లేయర్లు అందరూ ఒకర్ని ఒకరు విష్ చేసుకున్నారు. అశ్విన్ అయితే ఏకంగా షమీ చేతికి కిస్ ఇచ్చాడు. ఇక ఆ జోష్లోనే షమ�