ప్రపంచకప్లో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా..మెగాటోర్నీలో మిగతా మ్యాచ్లకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. బంగ�
ODI World Cup 2023 : ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలను కళ్లారా చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. దాంతో, వరల్డ్ కప్ టికెట్లకు రెక్కలొచ్చాయి. 'బుక్మైషో' వెబ్సైట్లో...
ప్రపంచకప్ సందర్భంగా ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలలో జరిగే మ్యాచ్లలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆ నగరాలలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్�
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి ముందే ఫ్రాంచైజీలకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను పెంచుతున్నట్టు తెలుస్తున్నది.
Head Coach | భారత మహిళా క్రికెట్ జట్టు నూతన హెడ్ కోచ్గా అమోల్ ముజుందార్ నియమితులయ్యారు. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వయిజరీ కమిటీ ముజుందార్ను సీన�
ద్భుత బౌలింగ్కు అంతకుమించిన ఫీల్డింగ్ తోడవడంతో.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమ్ఇండియా.. ఆ తర్వాత బ్యాటింగ్లో వీరవిహారం చేస్తూ విజయకేతనం ఎగరవేసింది. హ్యాట్రిక్ విజయాలు ఖాతాలో వేసుక�
మహిళల క్రికెట్లో నవ శకానికి నాంది పలికిన మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్కు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఐదు ఫ్రాంచైజీలు తమ స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టుకొని.. పేలవ ప్రదర్శన కనబరి�
WPL-2024 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో బీసీసీఐ వుమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది నిర్వహించగా.. విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో సీజన్ (WPL-2024) రెండో సీజన్ కోసం భార�
Shubman Gill | వన్ డే ప్రపంచకప్లో భారత్ తలపడబోయే రెండో మ్యాచ్కు కూడా శుభ్మాన్ గిల్ దూరమయ్యాడు. ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో అఫ్ఘానిస్థాన్తో మ్యాచ్కు కూడా గిల్ దూరం పెట్టినట్లు బీసీసీఐ తెలిపింది.
India-Pakistan | ప్రపంచ కప్-2023 టోర్నీ సందర్భంగా ఈ నెల 14న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం బీసీసీఐ 14 వేల టికెట్లు విక్రయించనున్నది.
వన్డే ప్రపంచకప్ ప్రారంభ సమరానికి అభిమానులు పోటెత్తుతారని భావించిన బీసీసీఐకి.. తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో జరిగిన వరల్డ్కప్ ఆరంభ పోరుపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. టీ�
ODI World Cup | ప్రపంచకప్ కోసం భారత జట్టులో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. అక్షర్పటేల్ గాయపడ్డ విషయం తెలిసిందే. అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ను 15 మంది సభ్యుల జట్టులో చేర్చారు. ఆసియా కప్ సందర్భంగా అక్షర్ గా