MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఆటకు వీడ్కోలు పలికి మూడేండ్లు దాటింది. టీమిండియాకు ఆడినన్ని రోజులు ధోనీ భారత క్రికెట్కు విశిష్ట సేవలందించాడు. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు(ICC Trop
వస్త్ర పరిశ్రమలో దేశవ్యాప్త ఖ్యాతి గడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా క్రికెట్ పోటీల్లోనూ అంతర్జాతీయ కీర్తి కెక్కనున్నది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న అండర్-19 వరల్డ్కప్ టోర్నీకి ముస్త
భారత్, దక్షిణాఫ్రికా జట్లు మరోమారు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. గురువారం రెండు జట్ల మధ్య కీలకమైన మూడు టీ20 మ్యాచ్ జరుగనుంది. సఫారీలు ఇప్పటికే 1-0ఆధిక్యంలో ఉండగా, టీమ్ఇండియా కచిత్చంగా గెలిచి సి�
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్లు టెస్టు మ్యాచ్కు సై అంటున్నాయి. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్తో ఆడిన 14 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా అద�
Arjuna Award 2023: భారత ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక క్రీడా అవార్డులలో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డును ఈ ఏడాది టీమిండియా సీనియర్ పేసర్ దక్కించుకోబోతున్నాడా..?
Day-Night Test | డే నైట్ టెస్టులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో సీజన్లో భారత దేశవాళీ సీజన్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు పింక్ బాల్ టెస్ట్ మ్యాచులను షెడ్యూల్ చేయలేదు.
Rahul Dravid: టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ను ఆ పదవిలో కొనసాగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.
Rohit Sharma: గతేడాది ముగిసిన పొట్టి ప్రపంచకప్ సెమీస్ తర్వాత రోహిత్, కోహ్లీలను పక్కనబెట్టిన బీసీసీఐ.. మరోసారి వాళ్లను ఆడిస్తుందా..? లేక యువ భారత్తోనే ముందుకు సాగుతుందా..? అన్నది భారత క్రికెట్లో చర్చనీయాంశమైం�
Jay Shah: ఈశాన్య రాష్ట్రాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి గుడ్ న్యూస్ చెప్పింది. అథ్లెటిక్స్, ఫుట్బాల్ వంటి క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈశాన్య రాష్ట్రాలలో ఇకనుంచి క్రికెట్ కూడా భాగం కానుంది.
ODI World Cup 2023 : పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup) అభిమానులకు మస్త్ మజానిచ్చింది. భారత జట్టు కప్పు కొట్టి ఉంటే ఆ సంతోషం మరింత రెట్టింపయ్యేది. అయితే.. ఈ మోగా టోర్నీ భారత �