Virat Kohli: ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన కోహ్లీ.. తాజాగా మిగిలిన మూడు టెస్టులకూ సెలక్షన్కు అందుబాటులో లేడన్న విషయం తెల�
IND vs ENG: గతేడాది ఐపీఎల్ సీజన్కు ముందు వెన్ను నొప్పితో దూరమై ఆసియా కప్ నాటికి తిరిగి జట్టులో చేరిన శ్రేయస్.. వన్డే వరల్డ్ కప్లో కూడా రాణించాడు. కానీ తర్వాత మాత్రం అతడు వరుసగా విఫలమవుతున్నాడు.
Virat Kohli: ఇంగ్లండ్తో జరిగే మిగితా మూడు టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరం అవుతున్నట్లు బీసీసీఐ చెప్పింది. తొలి రెండు టెస్టులకు కూడా కోహ్లీ దూరమైన విషయం తెలి�
India tour Of Zimbabwe: జూన్లో అమెరికా - వెస్టిండీస్ వేదికలుగా జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు నేరుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. భారత్ ఆఖరిసారి 2016లో జింబాబ్వేలో పర్యటించింది.
Nepal Cricket: బీసీసీఐ మరోసారి అంతర్జాతీయ క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న దేశానికి అండగా నిలువబోతున్నది. యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న తమ దేశ క్రికెటర్లకు సాయం అందించాలని వచ్చిన అఫ్గానిస్తాన్ క్రికెట్కు �
IND vs ENG 2nd Test: స్వదేశంలో ఇంగ్లండ్తో రెండు టెస్టులకు మొదలు సర్ఫరాజ్ ఎంపికకాకపోయినా రెండో టెస్టుకు ముందు కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం కారణంగా దూరమవడంతో సెలక్టర్లు సర్ఫరాజ్ను ఎంపికచేశారు.
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) చైర్మన్గా ముచ్చటగా మూడోసారి జై షా ఎన్నికయ్యాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా..షా పేరును ప్రతిపాదించగా, మిగతా సభ్యులందరూ బలపర్చారు.
Jay Shah: బీసీసీఐ సెక్రటరీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా మరో కీలక పదవిని దక్కించుకోబోతున్నాడా..? జై షా త్వరలోనే ఐసీసీ చైర్మన్గా ఎన్నిక కాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
IND vs ENG 1st Test: గతేడాది ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత కనీసం 40 పరుగుల స్కోరు కూడా చేయలేదు. తాజాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో ముక్కీ మూలుగుతూ...
West Indies Cricket : వెస్టిండీస్ క్రికెట్లో నవ శకం మొదలైంది. ఇకపై మహిళా క్రికెటర్ల(Women Cricketers) కు కూడా పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు ముట్టనుంది. ఈ మేరకు శుక్రవారం క్రికెట్ వెస్టిండీస్, వెస్టిండీస్
టీమ్ఇండియా డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరోమారు తళుక్కుమన్నాడు. తన వైవిధ్యమైన బ్యాటింగ్తో పొట్టి ఫార్మాట్కు కొత్త హంగులు అద్దిన సూర్యకుమార్..వరుసగా రెండో ఏడాది ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయ
WPL 2024 Schedule: గత సీజన్లో మ్యాచ్లు అన్నీ ముంబైలో జరగగా ఈ సీజన్లో మాత్రం రెండు నగరాలలో జరుగనున్నాయి. 20 లీగ్ మ్యాచ్లు, రెండు నాకౌట్ మ్యాచ్లు (మొత్తం 22)గా సాగే ఈ టోర్నీలో..
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు పోరుకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మొదటి పోరుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్నది. 2018 తర్వాత జ
నిరుడు అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఐసీసీ ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్'కు సారథిగా ఎంపికయ్యాడు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్కప్లో సత్తాచాటిన టీమ్ఇండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా �