Hardik Pandya | ఇషాన్, అయ్యర్ల కాంట్రాక్టులను తొలగించిన బీసీసీఐ.. పాండ్యాకు మాత్రం గ్రేడ్ ‘ఏ’ కేటగిరీ ఇచ్చింది. ఇది కచ్చితంగా ఆ ఇద్దరు క్రికెటర్ల మీద వివక్ష అని, బీసీసీఐ ఆదేశాలు అందరు ఆటగాళ్లకు వర్తించవా..? అంటూ �
BCCI Central Contracts | ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి పక్కనబెట్టిన నిర్ణయంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకున్నదని, దీనివల్ల దేశవ�
ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న టీమ్ఇండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా టీమ్కు దూరమైన కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండడని బీసీ�
BCCI | దేశవాళీలో రంజీలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులను భారీగా పెంచనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ ప్లాన్ పూర్తిస్థాయిలో �
Shreyas Iyer - Ishan Kishan | శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహానికి గురయ్యారు. గతేడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు వాటిని కోల్పోయారు. ఒక్క సెంట్రల్
దేశవాళీలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఉపేక్షించేది లేదని ముందే హెచ్చరించిన బీసీసీఐ.. ఇప్పుడు దాన్ని చేతల్లో చూపెట్టింది. రంజీ ట్రోఫీపై ఆసక్తి కనబర్చకుండా.. వ్యక్తిగత వ్యాపకాల్లో నిమగ్నమైన టీమ్ఇండియా యువ ఆట�
Dhruv Jurel | వికెట్ కీపింగ్తో పాటు జురెల్ బ్యాటింగ్ స్కిల్స్ చూసిన సెలక్లర్లు.. అతడిని టెస్టులలో ఎక్కువకాలం కొనసాగించాలని భావిస్తున్నారు. ఇప్పటివరకూ బాగానే ఉన్నా టీమిండియాకు టెస్టులలో రెగ్యులర్ వికెట్
BCCI Central Contracts | బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ఉండి టెస్టులు ఆడే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులలో పెంపుతో పాటు బోనస్ కూడా ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి క్రికెటర్లు.. టెస్
BCCI : భారత ఆటగాళ్లకు క్రికెట్ బోర్డు(BCCI) త్వరలోనే గుడ్న్యూస్ చెప్పనుంది. టెస్టు ఫార్మాట్(Test Cricket) మ్యాచ్ ఫీజు పెంపుపై కసరత్తు చేస్తోంది. ఒక సీజన్లో టెస్టు సిరీస్ మొత్తం ఆడిన ప్లేయర్లకు బోనస్ కూ�
BCCI | ఇషాన్ గతేడాది డిసెంబర్లో భారత్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడగా శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులు ఆడాడు. ఈ ఇద్దరూ జాతీయ జట్టు నుంచి తప్పుకున్నా దేశవాళీలో ఆడాలని బీసీ�
అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షెడ్యూల్ విడుదలైంది. ముందే అనుకున్నట్లు వచ్చే నెల 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ప్రతి సీజన్లో గత ఫైనలిస్ట�
భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ.. ఐపీఎల్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయం కారణంగా చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న 33 ఏండ్ల షమీ.. త్వరలోకాలికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు.