IPL 2024 Schedule Live | దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 17వ సీజన్లో 17 రోజుల షెడ్యూల్ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. మార్చి 22 నుంచి చెన్నై వేదికగా మొదలుకాబోయే ఈ క్యాష్ రిచ్ లీగ్లో తొలి మ్యాచ్..
KL Rahul | తొడ కండరాల గాయంతో ఎన్సీఏకు వెళ్లిన రాహుల్.. వారం రోజుల్లోనే కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని వార్తలు వచ్చాయి. రాజ్కోట్ టెస్టులో అతడు ఆడతాడని కూడా బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కానీ ఆ మ్యాచ్కు ము
IPL 2024 Schedule live | మార్చి 22న చెన్నై వేదికగా ఐపీఎల్ మొదలవుతుందని ఈ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.
Ranji Trophy 2024 : దేశవాళీ క్రికెట్లో పాపులర్ అయిన రంజీ ట్రోఫీ(Ranji Trophy 2024) తుది అంకానికి చేరింది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ఎనిమిది జట్లు క్వార్టర్కు అర్హత సాధించాయి. దాంతో, మంగళవారం బీసీసీఐ క్వార్టర్ ఫైనల్
BCCI | ఈ ఏడాది అమెరికా - వెస్టిండీస్ వేదికలుగా జరుగనున్న టీ20 వరల్డ్ కప్లో పాల్గొననున్న నేపాల్కు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కోరిన క్యాన్కు బీసీసీఐ ఆపన్నహస్తం అందించింది.
BCCI | భారత క్రికెట్ జట్టుకు ఆడే క్రికెటర్లతో పాటు స్టేట్ అసోసియేషన్కు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు, అండర్ - 19 టీమ్ మెంబర్స్ గాయాలైనా, ఫిట్నెస్ సమస్యలు ఉన్నా నిత్యం ఎన్సీఏలో ప్రత్యక్షమవడం అందరికీ తె
Ranji Trophy 2024 | సెంట్రల్ కాంట్రాక్టులు ఉన్న ఆటగాళ్లంతా ఫిట్గా ఉండి ఆడగలిగే అవకాశమున్నప్పుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ (ముఖ్యంగా రంజీలు) ఆడాల్సిందేనని బీసీసీఐ పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా పలువురు టీమ
ఎన్నో భావోద్వేగాల కలయిక భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్ వేదికైంది. ఎన్నాళ్లో వేచిన హృదయం అన్న రీతిలో ఏండ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతూ జాతీయ జట్టు పిలుప�
IPL 2024: భారత్లో సరిగ్గా ఐపీఎల్ జరిగే సమయానికే లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఈ టోర్నీని తొలి అంచె ఇక్కడ నిర్వహించి రెండో అంచె పోటీలను విదేశాల్లో నిర్వహిస్తారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఐపీఎల్ చ
BCCI: అంతర్జాతీయ మ్యాచ్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తప్ప మరే ఇతర మ్యాచ్లు ఆడబోమని గిరిగీసుకుని కూర్చున్న పలువురు భారత క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ షాకిచ్చింది.
Dattajirao Gaekwad: 1952 నుంచి 1961 దాకా భారత జట్టు తరఫున 11 టెస్టులు ఆడిన దత్తాజీరావు.. దేశానికి సారథ్యం వహించినవారిలో అత్యధిక కాలం జీవించిఉన్న సారథిగా ఘనత సొంతం చేసుకున్నారు.
పరుగుల రారాజు విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలుత రెండు మ్యాచ్లకు దూరమైన కోహ్లీ.. ఇప్పుడు మొత్తం సిరీస్ నుంచే తప్పుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస�