Sanju Samson: సోమవారం రాత్రి ఆలిండియా సెలక్షన్ కమిటీ.. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని యువ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో కేరళ బ్యాటర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే సంజూ శాంసన్కు మరోసార�
Suryakumar Yadav: ఈనెల 23 నుంచి స్వదేశంలో భారత్.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. 23న విశాఖపట్నం వేదికగా భారత్ – ఆసీస్ మధ్య తొలి టీ20 జరగాల్సి ఉంది.
Rohit Sharma: అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆసీస్ మధ్య ముగిసిన మ్యాచ్లో భారత్ అన్ని రంగాలలో విఫలమై దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమి కంటే భారత అభిమానులు ఆందోళన చెందుతున్న మరో అంశం భారత సారథి రోహిత్ శర్�
BCCI: ప్రసార హక్కుల విక్రయంతో వేలాది కోట్లు, అఫీషియల్ స్పాన్సర్లు, పార్ట్నర్ లు, అడ్వౖర్టెజ్మెంట్లు, ఎండార్స్మెంట్లు, సోషల్ మీడియా ఇలా వివిధ రూపాల్లో డబ్బు వచ్చి పడుతుంటే.. బీసీసీఐకి నగదుకు కొదవేంటి
INDvsAUS: ఆదివారం భారత్ – ఆసీస్ మధ్య తుది పోరు జరగాల్సి ఉంది. ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆతిథ్య దేశపు హోదాలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది.
Shami: సెమీస్లో కివీస్ను ఓడించిన రోహిత్ సేన డ్రెస్సింగ్ రూమ్లో ఫుల్ హ్యాపీగా గడిపింది. ప్లేయర్లు అందరూ ఒకర్ని ఒకరు విష్ చేసుకున్నారు. అశ్విన్ అయితే ఏకంగా షమీ చేతికి కిస్ ఇచ్చాడు. ఇక ఆ జోష్లోనే షమ�
ప్రస్తుత వన్డే క్రికెట్ ప్రపంచకప్లో స్టేడియంకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య ఇప్పటికే పది లక్షలు దాటిందని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ నిర్వహించిన టోర్నీలలో ఇదే అత్యధిక హాజరు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ప్రత్యర్థులందరినీ చిత్తు చేసి అజేయంగా నిలిచిన భారత్.. ఆదివారం టోర్నీ చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్ను ఢీకొంటున్నది. ఆడిన 8 మ్యాచ్ల్లో విజయాలతో పాయింట్ల ప�
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తాడని ఆ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగ
Team India | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ అనంతరం భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడనున్న టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్లో ఒకరు టీమ్ఇండియాకు సారథ్యం వహించనున్నారు. వరల్డ్కప్ తర
WPL 2024 : మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2024) రెండో సీజన్కు సిద్దమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఎల్ పోటీలు జరుగనున్నాయి. అయితే.. తొలి సీజన్�
ODI World Cup 2023 : భారత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు సెమీస్ బెర్తులు ఖరారు కాగా.. మరో మూడు రోజుల్లో లీగ్ దశ మ్యాచ్లు ముగియనున్నాయి. భారత జట్టు సెమీస�
WPL: దేశవ్యాప్తంగానే గాక ప్రపంచ క్రికెట్ అభిమానులను తనవైపునకు తిప్పుకున్న ఐపీఎల్ విజయవంతం కావడానికి ఫ్రాంచైజీలు తమ సొంత నగరాలలో ఆడటమేనన్నది జగమెరిగిన సత్యం.
IND vs SA | వన్డే ప్రపంచకప్లో అసలు సిసలు సమఉజ్జీల పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన టీమ్ఇండియా.. బాదుడే పరమావధిగా భారీ స్కోర్లు నమోదు చేస్తున్న దక్షిణాఫ్రికాతో అమీతుమీకి రెడీ అయింది.