ఎన్నో భావోద్వేగాల కలయిక భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్ వేదికైంది. ఎన్నాళ్లో వేచిన హృదయం అన్న రీతిలో ఏండ్లుగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. దేశవాళీ టోర్నీల్లో దుమ్మురేపుతూ జాతీయ జట్టు పిలుప�
IPL 2024: భారత్లో సరిగ్గా ఐపీఎల్ జరిగే సమయానికే లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఈ టోర్నీని తొలి అంచె ఇక్కడ నిర్వహించి రెండో అంచె పోటీలను విదేశాల్లో నిర్వహిస్తారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఐపీఎల్ చ
BCCI: అంతర్జాతీయ మ్యాచ్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తప్ప మరే ఇతర మ్యాచ్లు ఆడబోమని గిరిగీసుకుని కూర్చున్న పలువురు భారత క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ షాకిచ్చింది.
Dattajirao Gaekwad: 1952 నుంచి 1961 దాకా భారత జట్టు తరఫున 11 టెస్టులు ఆడిన దత్తాజీరావు.. దేశానికి సారథ్యం వహించినవారిలో అత్యధిక కాలం జీవించిఉన్న సారథిగా ఘనత సొంతం చేసుకున్నారు.
పరుగుల రారాజు విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలుత రెండు మ్యాచ్లకు దూరమైన కోహ్లీ.. ఇప్పుడు మొత్తం సిరీస్ నుంచే తప్పుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస�
Virat Kohli: ఇంగ్లండ్తో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరమైన కోహ్లీ.. తాజాగా మిగిలిన మూడు టెస్టులకూ సెలక్షన్కు అందుబాటులో లేడన్న విషయం తెల�
IND vs ENG: గతేడాది ఐపీఎల్ సీజన్కు ముందు వెన్ను నొప్పితో దూరమై ఆసియా కప్ నాటికి తిరిగి జట్టులో చేరిన శ్రేయస్.. వన్డే వరల్డ్ కప్లో కూడా రాణించాడు. కానీ తర్వాత మాత్రం అతడు వరుసగా విఫలమవుతున్నాడు.
Virat Kohli: ఇంగ్లండ్తో జరిగే మిగితా మూడు టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరం అవుతున్నట్లు బీసీసీఐ చెప్పింది. తొలి రెండు టెస్టులకు కూడా కోహ్లీ దూరమైన విషయం తెలి�
India tour Of Zimbabwe: జూన్లో అమెరికా - వెస్టిండీస్ వేదికలుగా జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు నేరుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. భారత్ ఆఖరిసారి 2016లో జింబాబ్వేలో పర్యటించింది.
Nepal Cricket: బీసీసీఐ మరోసారి అంతర్జాతీయ క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న దేశానికి అండగా నిలువబోతున్నది. యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న తమ దేశ క్రికెటర్లకు సాయం అందించాలని వచ్చిన అఫ్గానిస్తాన్ క్రికెట్కు �
IND vs ENG 2nd Test: స్వదేశంలో ఇంగ్లండ్తో రెండు టెస్టులకు మొదలు సర్ఫరాజ్ ఎంపికకాకపోయినా రెండో టెస్టుకు ముందు కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయం కారణంగా దూరమవడంతో సెలక్టర్లు సర్ఫరాజ్ను ఎంపికచేశారు.
ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) చైర్మన్గా ముచ్చటగా మూడోసారి జై షా ఎన్నికయ్యాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వా..షా పేరును ప్రతిపాదించగా, మిగతా సభ్యులందరూ బలపర్చారు.
Jay Shah: బీసీసీఐ సెక్రటరీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా మరో కీలక పదవిని దక్కించుకోబోతున్నాడా..? జై షా త్వరలోనే ఐసీసీ చైర్మన్గా ఎన్నిక కాబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.