ప్రస్తుత వన్డే క్రికెట్ ప్రపంచకప్లో స్టేడియంకు హాజరైన ప్రేక్షకుల సంఖ్య ఇప్పటికే పది లక్షలు దాటిందని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ నిర్వహించిన టోర్నీలలో ఇదే అత్యధిక హాజరు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో ప్రత్యర్థులందరినీ చిత్తు చేసి అజేయంగా నిలిచిన భారత్.. ఆదివారం టోర్నీ చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్ను ఢీకొంటున్నది. ఆడిన 8 మ్యాచ్ల్లో విజయాలతో పాయింట్ల ప�
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తాడని ఆ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగ
Team India | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ అనంతరం భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడనున్న టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్లో ఒకరు టీమ్ఇండియాకు సారథ్యం వహించనున్నారు. వరల్డ్కప్ తర
WPL 2024 : మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2024) రెండో సీజన్కు సిద్దమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఎల్ పోటీలు జరుగనున్నాయి. అయితే.. తొలి సీజన్�
ODI World Cup 2023 : భారత గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు సెమీస్ బెర్తులు ఖరారు కాగా.. మరో మూడు రోజుల్లో లీగ్ దశ మ్యాచ్లు ముగియనున్నాయి. భారత జట్టు సెమీస�
WPL: దేశవ్యాప్తంగానే గాక ప్రపంచ క్రికెట్ అభిమానులను తనవైపునకు తిప్పుకున్న ఐపీఎల్ విజయవంతం కావడానికి ఫ్రాంచైజీలు తమ సొంత నగరాలలో ఆడటమేనన్నది జగమెరిగిన సత్యం.
IND vs SA | వన్డే ప్రపంచకప్లో అసలు సిసలు సమఉజ్జీల పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన టీమ్ఇండియా.. బాదుడే పరమావధిగా భారీ స్కోర్లు నమోదు చేస్తున్న దక్షిణాఫ్రికాతో అమీతుమీకి రెడీ అయింది.
ప్రపంచకప్లో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా..మెగాటోర్నీలో మిగతా మ్యాచ్లకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. బంగ�
ODI World Cup 2023 : ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలను కళ్లారా చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. దాంతో, వరల్డ్ కప్ టికెట్లకు రెక్కలొచ్చాయి. 'బుక్మైషో' వెబ్సైట్లో...
ప్రపంచకప్ సందర్భంగా ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలలో జరిగే మ్యాచ్లలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆ నగరాలలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్�
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి ముందే ఫ్రాంచైజీలకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను పెంచుతున్నట్టు తెలుస్తున్నది.