Arjuna Award 2023: భారత ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక క్రీడా అవార్డులలో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డును ఈ ఏడాది టీమిండియా సీనియర్ పేసర్ దక్కించుకోబోతున్నాడా..?
Day-Night Test | డే నైట్ టెస్టులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో సీజన్లో భారత దేశవాళీ సీజన్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు పింక్ బాల్ టెస్ట్ మ్యాచులను షెడ్యూల్ చేయలేదు.
Rahul Dravid: టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ను ఆ పదవిలో కొనసాగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవలే ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.
Rohit Sharma: గతేడాది ముగిసిన పొట్టి ప్రపంచకప్ సెమీస్ తర్వాత రోహిత్, కోహ్లీలను పక్కనబెట్టిన బీసీసీఐ.. మరోసారి వాళ్లను ఆడిస్తుందా..? లేక యువ భారత్తోనే ముందుకు సాగుతుందా..? అన్నది భారత క్రికెట్లో చర్చనీయాంశమైం�
Jay Shah: ఈశాన్య రాష్ట్రాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి గుడ్ న్యూస్ చెప్పింది. అథ్లెటిక్స్, ఫుట్బాల్ వంటి క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఈశాన్య రాష్ట్రాలలో ఇకనుంచి క్రికెట్ కూడా భాగం కానుంది.
ODI World Cup 2023 : పుష్కర కాలం తర్వాత భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup) అభిమానులకు మస్త్ మజానిచ్చింది. భారత జట్టు కప్పు కొట్టి ఉంటే ఆ సంతోషం మరింత రెట్టింపయ్యేది. అయితే.. ఈ మోగా టోర్నీ భారత �
Rohit Sharma: గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, అశ్విన్ వంటి సీనియర్లను పొట్టి ఫార్మాట్లో ఆడించలేదు.
DADA vs Kohli | విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై మళ్లీ వివాదం చెలరేగింది. జీ న్యూస్ ప్రత్యేక కార్యక్రమం ‘దాదాగిరి అన్లిమిటెడ్' పదో సీజన్లో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో జరిపిన చర్చలో క�
Hardik Pandya: గాయం తీవ్రత దృష్ట్యా బీసీసీఐ అతడిని వరల్డ్ కప్తో పాటు ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు మ్యాచ్ల సిరీస్లో కూడా ఆడించలేదు. రాబోయే దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ సిరీస్లలోనూ...
Ganguly-Kohli Row: రెండేండ్ల క్రితం భారత్.. 2021 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత కోహ్లీ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోగా వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పెను సంచలనాలకు దారితీసింది.
IPL 2024 Auction: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి వేలం ప్రక్రియ భారత్ ఆవల జరుగనుండటం గమనార్హం. గత నెలలో ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ అనంతరం 1,166 మంది ఆటగాళ్లు వేలంలో రిజిష్టర్ చేసుకున్నారు.