‘ఆర్డినెన్స్' అంటేనే తాత్కాలికం. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, కేంద్రంలో పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్న సమయంలో కాకుండా ఇతర సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకొని దాన్ని అమలుచేయవలసి వచ్చినప్పుడు ఆర్డినె�
BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ పెంపునకు రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు న్యాయశాఖ పంపింది. రిజర్వేషన్లు పెంచేలా పంచాయతీరాజ్ చట్ట�
రాష్ట్రంలో బీసీల జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలని, అది తమ న్యాయమైన హక్కు అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద వెనుకబడిన
కంటి తుడుపు చర్యగా కాకుండా బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి చిత్తశుద్ధి చాటుకోవాలని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల బీసీ సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార�
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తుండడం పట్ల మరికల్లో (Marikal) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి చిత్రపటాలకు పాలాభ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట ఆర్డినెన్స్ తెచ్చి, సరికొత్త డ్రామాకు తెరతీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మె�
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన తగిన గుణపాఠం చెప్పాలని వివిధ బీసీ సంఘాల నేతలు ప్రజలకు పిలుపునిచ్�
ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా అందోల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను ఆరు నెలల్లో అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్న�
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీసీ రిజర్వేషన్ల పేరిట మరోసారి మోసానికి కాంగ్రెస్ తెరతీసిందని, బీసీ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అన్నారు.
Local Body Elections | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్దత కల్పిస్తామని నమ్మబలికి కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయడమేనన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.