బీసీలు ఏకం కాకుండా వారిలోని ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న ఆధిపత్య కులాల కుట్రలను ఎండగట్టాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ సీలకు పార్టీపరంగా కాకుండా, చట్టబద్ధంగానే 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్చేశారు. ఈ మేరకు రాష్ట్ర బీ�
రాష్ట్రంలో గత కొంతకాలంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై రగడ కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పరస్పరం నెపాలను మోపుకొంటున్నాయి. కులగణన మొదలు అసెంబ్లీలో బిల్లుల ఆమోదం.. ఇట�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు చేపట్టిన మౌన దీక్ష విజయవంతమైంది.
బీసీలంతా ఐక్యంగా ఉద్యమించి హక్కులను సాధించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం నకిరేకల్ పట్టణంలో ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్
బీసీలకు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెగడపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండల బీసీ సంఘం నాయకులు శనివారం రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షే�
చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో చేపట్టిన ధర్మదీక్షలో సాక్షాత్తు బీసీ మంత్రికే అవమానం ఎదురైంది. ఈ సందర్భంగా పోలీసులు చేసిన అతి తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్�
బీసీలకు రిజర్వేషన్లు రావాలంటే అది పోరాటాలతోనే సాధ్యమవుతుందని వక్తలు అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ