రాష్ట్రవ్యాప్త బీసీ బంద్ విజయవంతమైంది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలతో నిర్బంధించారు.
BC Reservations | రాయపోల్, అక్టోబర్ 18: బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు �
RTC | బీసీల బంద్తో ఆర్టీసీకి సుమారు కోటి రూపాయాలకు వరకు నష్టం వాటిల్లింది. 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీలు నిర్వహించిన బంద్తో బస్సులన్నీ హనుమకొండ బస్ స్టేషన్కు పరిమితయ్యాయి.
Harish Rao | కాంగ్రెస్, బీజేపీలు బీసీలపై కపటి ప్రేమ కురిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు పై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యూగేందర్ అన్నారు. శనివారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి మాట్లాడారు.
BC Bandu Success | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో బంద్ విజయవంతమయింది.
బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు వెనుకబడిన వర్గాలు సిద్ధంగా ఉన్నాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ�
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ అంబర్పేట�
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు, అఖిలపక్షం తెలంగాణ బంద్కి పిలుపనిచ్చిన నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri) కేంద్రంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ హెచ్చరించారు. నర్సాపూర్ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్�
BC Bandh | తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపు ఇవ్వడంతో పటాన్చెరులో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు (BC Reservations) చేపట్టిన రాష్ట్ర బంద్ (BC Bandh) కొనసాగుతున్నది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో చేపట్టిన ఈ బంద్కు బీఆర్ఎస్ పార్టీ (BRS) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నేడు బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ (BC Bandh) మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతున్నది. మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ కార్యాలయ పరిధిలోని
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు పోరుబాటపట్టాయి. ఇందులో భాగంగా ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలంటూ తెలంగాణ బంద్కు (BC Bandh) పిలుపునిచ్చాయి. దీనికి బీఆర్ఎస్ స�