స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించే లా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. వర్గీకరణకు అనుగుణంగా రిజర్వేషన్�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ సోమవారం ఒక ప్ర కట�
BC Reservations | బీసీ రిజర్వేషన్లపై విషయంలో కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి చేతులెత్తేశారు. కేంద్రం క్యాబినెట్ మంత్రిగా ఉండి కూడా తానేం చేయలేనని వ్యాఖ్యానించడం గమనార్హం.
BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నే�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమ లు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేర కు శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్రెడ్డి రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నాడని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ఒక్క పథకాన్ని కూడా పటిష్టంగా కొనసాగించే సామర్థ్యం లేదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అ�
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి లేదని, బీసీ బిల్లుకు పూర్తి వ్యతిరేకమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ ర�
బలహీన వర్గాలకు చెందిన బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ పేరుతో మోసం చేస్తుందని, బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుందని సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ మండల అధ�
BC Reservations | బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా దగా చేయడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు శుక్రవారం నిరసనలతో హోరెత్తించారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయుకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం తెల్క�