శీతకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీల రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం అమోదించాలని, లేనియేడల త్వరలో పార్లమెంట్ను ముట్టడిస్తామని బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కో అర్డినేటర్, బీసీ సంక్షేమ సంఘం జాత�
42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసగిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా తొందరపడి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు’ అని
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని ఉమ్మడి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ జేఏసీ పి�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన 42% రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుంచ�
ప్రభుత్వ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను పక్కనపెట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.
R. Krishnaiah | భారత రాజ్యాంగాన్ని 130 సార్లు సవరణ చేశారని, 56 శాతం జనాభా ఉన్న బీసీల కోసం మరోసారి సవరించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీసీల 42 శాతం రిజర్వేషన్ల సాధనకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు ఏకం కావాలని కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్, బీసీ జేఏసీ రాష్ర్ట కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజుగౌడ్ అన్నారు.
ఎలాగైనా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిన అంశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఒకటి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు స్థానిక సంస్థ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42శాతమా? 25శాతమా? అన్నది త్వరలో తేలనున్నది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలవుతుందా? లేక ఇతర హామీల్లాగే బుట్టదాఖలవుతుందా? అన్నది క్యాబినెట్ నిర్ణయంపై ఆధారపడి �
బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ బీసీలకు ద్రోహం చేసేదని, బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు.
బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లను అమలు చేయకుండా మాట తప్పి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ధర్మయుద్ధం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి హెచ్చరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకుని బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని నల్లగొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు అన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 4
పాత రిజర్వేషన్లోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన 42శాతం కోటాకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే సూచనలు కనిపిస్తున్నాయ�