Congress Drama | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై ఢిల్లీలో ఈనెల 6న జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేపట్టదలచిన ధర్నా అంతా బూటకం.. నాటకమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాం చందర్ రావు విమర్శించారు.
రాష్ట్రంలో తాము అధికారంలో వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల మ్యానిఫెస్ట�
తమిళనాడు తరహాలో తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ను ఎత్తేసి బీసీ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలు, విద
ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీసీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశ
ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (బీసీఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశ
Vinod Kumar | బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు.
‘42% బీసీ రిజర్వేషన్ అమలులో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలో బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి శ్రీకారం చుడుతుంది. దీనికోసం శ్రేణులు సన్నద్ధం క
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నది. తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో కేంద్ర బిందువు, బీఆర్ఎస్ సెంటిమెంట్గా భావించే కరీంనగర్ నుంచ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్రెడ్డి డ్రామా చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎంకు బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ర�
BC Reservations | ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ జిల్లాలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. భవిష్యత్తు కార్యాచరణపై ఢిల్లీ మీదనే భారం మోపింది. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయిం�
బీసీలపై కాంగ్రెస్, బీజేపీ కపట ప్రేమను చూపుతున్నాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఓబీసీ వర్గాల వెనుకబాటుపై చర్చ జరుగుతున్న తరుణంలో రాజకీయ లబ్ధికోసం డ్రామాలాడుతున్నాయని