బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటిమి.. బీసీలను హామీలిస్తిమి.. కోర్టుల్లో నిలువని జీవో ఇచ్చి బోల్తాపడ్తిమి.. ఈ దశలో బీసీలకు ఏం సమాధానం చెప్దాం. ముఖమెట్ల చూపుదాం’ అని కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. స్థానిక ఎ�
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో-9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేశాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్�
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటున్నదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ మండిపడ్డారు.
‘42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కారు బీసీలకు ద్రోహం చేసింది.. చెల్లని జోవో ఇచ్చి నమ్మించి వంచించింది’ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నాడు అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్, నేడు నమ్మించి మోసం చేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే ఊహించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిం�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సి
రాష్ట్రంలో 56శాతం ఉన్న బీసీలను అన్ని రంగాల్లో అణచివేతకు గురిచేస్తున్నారని ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ విమర్శించింది. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుక
KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
BC Reservations | రాష్ట్ర హైకోర్టు వద్ద బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కోర్టు వద్ద బీసీ సంఘాలు నేతలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.