Harish Rao | బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో తమ్ముడు సాయి ఈశ్వర్ బలైపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు.
KTR | బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన దారుణమైన మోసానికి శ్రీసాయి ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్న�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
బీసీ ప్రజలు తమ రిజర్వేషన్ పరిధిలోనే ఉండి ఎదగాలని, స్వతంత్రతలో గానీ, ఓపెన్ కేటగిరిలో గానీ బీసీలు పోటీ చేయరాదని బీసీల మనసుల్లో మన దేశంలోని రాజకీయ పార్టీలు ఒక పరిధిని విధించాయి. ఈ మానసికత ప్రకారం బీసీ ప్రజ
కాంగ్రెస్ సర్కారు ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జీవో 46లోని అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది. వెంటనే లోపాలను సవరించాలని, రిజర్
దక్షిణ భారతదేశ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహా జాతరకు జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ ఉత్సవానికి కూడా జాతీయ హోదా లేదని, మేడారానికి కూడా ఇవ్వ
రిజర్వేషన్ల ఖరారు అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని వెల్లడించింది. తక్షణం ఎన్నికలను నిలిపివేసి,
BC Reservations : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలనే బీసీలు డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) హామీని అమలు చేసిన తర్వాతే ఎన్నికలు జరపాలని బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ (G. Niranjan) ప్రభు�
Panchayat Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది.
Ponnam Prabhakar | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని భావించామని, ఒకవేళ కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే గంటలో రిజర్వేషన్లు దక్కేవన�
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో 9ని కాంగ్రెస్ ప్రభుత్వం తొ లుత విడుదల చేసింది. ఆ వెంటనే షెడ్యూల్ విడుదల చేసింది. హైకోర్టు స్టే విధించడంతో ఆ జీవో అమలు అటకెక్కింది. జీ