‘ఏమిటీ తొందరపాటు? ఎవరు తరుముతున్నారు? బీహార్ ఎన్నికల్లో బీజేపీ చేతికి ఆయుధం ఇద్దామనకుంటున్నారా? ప్రభుత్వపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి తీరా ఇప్పుడు పార్టీపరమైన రిజర్వేషన్లు అంటే ప్రతిపక్షాల�
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీపరంగా ఇచ్చే ప్రతిపాదనకే సర్కారు మొగ్గుచూపింది. ప్రభుత్వపరంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు అవకాశం లేదని అభిప్రాయపడినట్టు తెలిసింది.
బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది ప్రేమ కాదు డ్రామా అని చెప్పడానికి ప్రభుత్వం విడుదలచేసిన మద్యం టెండర్ల నోటిఫికేషన్ నిదర్శనంగా నిలుస్తున్నది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం చేయాల్సి ఉందని బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్ ఇందిరా
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకాకుండా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు.
పాలన చేతకాని దద్దమ్మ రేవంత్రెడ్డి.. మాటలు తప్ప చేతల్లో చూపడం లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు సహా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తప్పించుక�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీల రిజర్వేషన్కు సంబంధించిన చిక్కుముడి వీడకపోయినా, రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది.
Dasari Manohar Reddy | బీసీలు ఏకమై కాంగ్రెస్ సర్కార్ కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎ
BRS Party | వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే.. బీసీ కదన భేరి సభను వాయిదా వేస్�
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు పిట్టల అశోక్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఆ�
డ్రామాల జీవితంలో ఇటీవలి అంకాన్ని రేవంత్ రెడ్డి ఈ నెల 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా రూపంలో ప్రదర్శించారు. ఆయనకు తెలుసునో లేదో గానీ, అక్కడ ఆందోళనకారులు ధర్నాలతో పాటు వీధి నాటకాలు ప్రదర్శించే సంప్�
స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని ప్రగల్భాలు పలికింది. రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం వల్ల పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప
బీసీల రిజర్వేషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మేరకు శాసనసభలో చట్టాన్ని ప్రవేశపెట్టి ఆర్డినేషన్ తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, బీసీలకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్య