ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పేరిట సరికొత్త డ్రామాకు తెరతీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ�
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకే బీసీలకు రిజర్వేషన్ డ్రామా అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా�
క్యాబినేట్ సమావేశంలోనే ఎన్నికల ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ , 42 శాతం బీసీ రిజర్వేషన్కు చట్టబద్దత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ప్రతినిధు�
చట్టబద్ధత లేకుండా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు అసాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. రిజర్వేషన్ల హామీని అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ప్రయత్నం బీసీలను మోసం చ�
బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న సీఎం ఇంకా తీసుకెళ్లలేదని విమర్శించారు. జూలై 8 లోప�
స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతామని బీసీ రాజ్యాధికార సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడ
హైదరాబాద్ : విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు మద్దతివ్వాలని వామపక్ష పార్టీలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్�
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కోటా ఇవ్వాల్సిందేనని, ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి భూస్థాపితం చేయాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం య�
Anjan Kumar Yadav | బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ జన చైతన్య వేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ సర్కారుకు స్థానిక ఎన్నికలు అంటేనే వణుకు పుడుతున్నది. జూన్ లేదా జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న ఉహాగానాలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఎమ్మ�
బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ సర్కారు చేసిన బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చే శారు.