బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలుపాలని మోటకొండూర్ అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల న్యాయమైన వాటా కోసం శనివారం చేపట్టిన బంద్ కోదాడలో విజయవంతమైంది. బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కోదాడలో సిపిఐ, సిపిఎం, బీసీ సంఘాలతో కలిసి బీఆర్ఎస్. కాం�
42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం తలపెట్టిన బీసీల రాష్ట్ర బంద్ టేకులపల్లి మండలంలో శనివారం విజయవంతమైంది. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ జారీ చేసిన జీఓ నంబర
బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం రాజాపేట మండల కేంద్రంలో నిర్వహించిన బంద్ లో బీసీ సంఘంతో పాటు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, ఎమ్మార్పీఎస్, వివిధ కుల
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుంటే తెలంగాణ ఉద్యమం లాగా బీసీ ఉద్యమం చేస్తాం అని బీఆర్ఎస్ చండూరు మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. శనివారం చండూర్లో చేపట్టిన బీసీ బంద్లో ఆయన పాల్గొని మా
దశాబ్దాలుగా బీసీ వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని, బీసీ జనాభా ఎక్కువ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 5 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండడం చాలా అన్యాయం అని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య అన్న
కేంద్ర ప్రభుత్వం వెంటనే 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చండూరు అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం చండూరు మండల కేంద్రంలో చేపట్టిన బంద్ విజ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రె స్ ప్రభుత్వం నాటకం ఆడుతున్నదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్ను అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని బీసీ, కుల సంఘాలు, బీఆర్ఎస్, తదితర పార్టీల నాయకులు �
బీసీలకు 42శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధ్దంగా అమలు చేసి తీరాల్సిందేనంటూ బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్కు సర్వం సిద్ధమైం ది.
రాష్ట్రంలో మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అవి ప్రసార మాధ్యమాల సృష్టేనని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించే బంద్లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రామన్నపేట మండలాధ్యక్షుడు పోసబోయిన మల్లేశం పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.