42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశాన్ని ప్రధాని మోదీపై తోసి సీఎం రేవంత్రెడ్డి కాడి ఎత్తేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేములు ప్రశాంత్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ శాసనసభ ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ఆమెదించి, అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్ డిమ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న సీపీఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్ అన్నారు. శుక్రవారం ఆలేరు ప
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాడి పడేశారు. ఇది తమ వల్ల కాదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇటు రాష్ట్రంలో, అటు ఢిల్లీలో పన్నినవ్యూహాలేవీ పనిచేయకపోవడంతో దీనిన
42 శాతం బీసీ రిజర్వేషన్ కోటా పేరిట రేవంత్రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ డ్రామా అట్టర్ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి హరీశ్రావు బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి 51వ సారి ఢిల్లీ వెళ్లనున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మంగళవారం నుంచి 7వ తేదీ వరకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశార�
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని బీసీ సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వర్రావు అన్నారు. బీఆర్ఎస్ మధిర పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమా�
రిజర్వేషన్ల పెంపుపై బీసీలకు కాంగ్రెస్ మరోసారి ధోకా ఇచ్చింది. చిత్తశుద్ధిని శంకించేలా వ్యవహరిస్తున్నది. 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో తడా ఖా చూపిస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటనను వ�
తెలంగాణలోని బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తే తీవ్ర పరిణమాలు ఉంటాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
నాటి నుంచి నేటి వరకు బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు మొదలుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దా�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీసీ నేతలు సిరివేరి సత్యనారాయణ, దిండిగాల రాజే�
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిర్లక్ష్యం చూపుతున్నాయని సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి విమర్శించారు.
అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి పాలనలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్కడైనా జరిగే సభల్లో తాను ఒక ముఖ్యమంత్రిని అనేది మరచి చెప్పే అబద్ధాలు, తిట్టే తిట్లను చూసి ప్రజలు మండిపడుతున్నారు. రేషన్�