సుప్రీంకోర్టు తాజా తీర్పుతో బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ సర్కారు చేస్తున్నదంతా డ్రామాయేనన్న విషయం బట్టబయలైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టంచేశారు.
బీసీ సంఘాల ఐక్య వేధిక ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్ర బంద్కు తుడుందెబ్బ మద్దతు ఇస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బచ్చలి వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్తి రాంప్రసాద్ తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులకు నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బంద్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీశ్ గౌడ్ పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్లో సకల జనులు పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘ
బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్న బీజేపీ గ్రామీణ స్థాయిలో ప్రజలు తిప్పి కొట్టాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. సిపిఎం రామన్నపేట మండల కార్యాల�
బీసీ రిజర్వేషన్పై బీజేపీకి చిత్తశుద్ధి లేదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి.వెంకట్ అన్నారు. బుధవారం జూలూరుపాడు మండలంలో ఆయన పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన ఏసీప�
ప్రధాని మోదీ బీసీల పక్షపాతి అని నిరూపించుకోవాలంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశంపై పార్లమెంట్లో చట్టం చేసి 9 వ షెడ్యూల్ లో చేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేంతవరకు బలమైన ఉద్యమాలు చేయాలని తెలం గాణ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకట్రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలు�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేక వన్నె పులి అని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చి, ద్రోహం చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్�
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్టు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇది బీసీలకు అవమానమని భావిస్తూ ఆందోళలనకు బీసీ సంఘాలన్నీ ప�
బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు నమ్మక ద్రోహం చేసిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే నేపథ్యంలో శుక్రవారం �
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కుటిల బుద్ధిని మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఆడ లేక మద్దెల ఓడినట్టు అనే సామెత చందంగా ఉందని మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం
బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన
బీసీ రిజర్వేషన్ పై బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తుండడంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని, ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో కేంద్రం నుండి రావాల్సిన 3 వేల కోట్లకు పైగా నిధులు పూర్తిగా నిలిచిపోయాయన�
బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదని బీసీ సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద లింగయ్య యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర