దేశవ్యాప్తంగా కులగణన కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీసీలు రాజకీయాల్లో సముచిత భాగస్వామ్యం కోసం గొంతెత్తుతున్నారు. కాగా, తెలంగాణ బీసీల్లోనూ ఆ దిశగా చైత న్యం కనపడుతుండటం శుభపరిణామం.
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం కోటా కేటాయించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రహమతుల్లా పరమేశ్వరి మాట్లాడుతూ ఎస్సీ బీసీ వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి బిల్లుల ఆమోదంతో వాటర్ వేశారని పేర్కొన్నారు.
విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ను ‘బడుగుల రాష్ట్ర సమితి’గా ఆరాధిస్తున్న బీసీలకు అండగా ఉంటానని అసెంబ్లీ �
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రారంభంకానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత బిల�
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జూలైలో అయినా జరుగుతాయా అనే అనుమానం కలుగుతున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్
‘ఏడాదిలోనే తెలంగాణ అల్లకల్లోలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నిర్దయగా ఏడిపిస్తున్నది. బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా బాధపడని మనిషి లేడు. వాళ్లకు 15 నెలల సమయం ఇచ్చినం. ఆ గడువు చాలు. ఇక చీల్చ
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీల వర్గీకరణపై ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక
భారతీయులందరూ సమానమేనని, అందరికీ సర్వహక్కులు వర్తిస్తాయని భారత రాజ్యాంగ ప్రవేశిక స్పష్టం చేస్తుం ది. కానీ అందుకు భిన్నంగా కొన్ని వర్గాల్లో మా త్రమే పాలనాధికారం ఉంటున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ పార్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మూడు, నాలుగు రోజుల్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. వచ్చేవారంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ�