విలీన గ్రామాలకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 45వ డివిజన్ పరిధిలోని కడిపికొండ, తరాలపల్లి, కుమ్మరిగూడె, రాంపేట, అయోధ్యపురం గ్రామాల్లో
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఊసరవెల్లిలా కల్లబొల్లి మాటలు చెబుతూ గద్దెనెక్కాలని చూస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన నాయకులు కావాల
రాజకీయాలకు అతీతంగా దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలకు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి అన్నారు. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన �
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెల పంపిణీ కొనసాగుతున్నది. మూడు రోజులుగా నియోజకవర్గంలోని ఆయా పంపిణీ కేంద్రాలలో ప్రజా ప్రతినిధులు ఆడపడుచులకు చీరెలను అందజేస్తున్న�
తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మహిళలకు బతుకమ్మ చీరలు,యువకులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశ�
రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉండాలని, ప్రతీ ఏడా ది దసరా కానుకగా అందించే బతుకమ్మ చీరెలను కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నా రు.
అభివృద్ధి చేసేది ఎవరో.. మాయమాటలు చెప్పేది ఎవరో ప్రజలు గమనించాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని సుద్దులం గ్రామంలో రూ.6.65 కోట్ల అభివృద్ధి పనులను, గ్రామంలో ఏర్పాటు చేసిన జయశంకర్స�
బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఊరూరా.. చీరల సంబురం మొదలైంది. 25 రంగులు.. 600 డిజైన్లలో ఆడపడుచులకు సర్కారు సారెగా అందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 9.66 లక్షల
పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టుకు 3.224 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తుంగభద్ర బోర్డు ఎస్ఈలు నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వచ్చిన వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచు�
విద్యార్థులకు పొద్దుగాల పూట పస్తులకు ఇక కాలం చెల్లనున్నది. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంలో అమలుకానున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకంతో పాఠశాలల్లోని విద్యార్థులకు నిత్యం ఉదయం అల్పాహారం అందనున్నది.
సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని వరంగల్ జిల్లాపరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని వసంతాపూర్, గంగిరేణిగూడెం, కొప్పుల, జోగంపల్లి, మైలారం, పెద్దకోడెపాక, గోవిందాపూర్, �
‘మీ ఇంటి బిడ్డను.. ముచ్చటగా మూడోసారి ఆశీర్వదించండి.. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.