MLA Chirumurthy | బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరెలన పంపిణీ చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి(MLA Chirumurthy) లింగయ్య అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలో ర�
దళితబంధు పథకం భవిష్యత్లో అందరి బంధువు అవుతుందని, గృహలక్ష్మి పథకంతో సొంతింటి కల నెరవేర్చి పేద మహిళలను గృహలక్ష్మిగా మార్చిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బు�
స్వరాష్ట్రంలోనే పండుగలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. పల్లెలకు పట్టం కడుతున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. చింతకాని, ముదిగొండ మండ�
ఆరున్నర దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలనలో గిరిజన తండాలు, గిరిజనుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో గిరిజనులు ఆత్మగౌరవంతో జీవనం కొనసాగిస్తున్నారని మ
బతుకమ్మ వేడుకలతో ఈ ప్రాంత సంస్కృతీసంప్రదాయాలను ప్రపంచానికి చాటిన ఘనత రాష్ట్ర ప్రభుత్వనిదేనని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
ఆడబిడ్డలకు చీరె అపురూపం.. పండుగ పూట నచ్చిన చీరె కట్టుకుని మురిసిపోతూ ఉంటే ఆ ఇంటికి వచ్చే కళే వేరు.. బతుకమ్మ, దసరా సందర్భంగా ప్రతి ఇంటికీ ఆ కళను తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అన్నగా ఏటా మహ
ఆడబిడ్డలకు సర్కారు బతుకమ్మ కానుకగా అందించే చీరల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 1,19,87,721 మంది మహిళలకు చీరల పంపిణీ లక్ష్యంగా జిల్లాల వారీగా సిద్ధం చేశారు. తొలిరోజైన బుధవారం ఒక్క�
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అన్ని వర్గాలకు అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. బుధవారం జిన్నారం మండలంలోని శివనగర్ గ్రామంలో
Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పండుగలను ప్రభుత్వమే చేసే కొత్త సంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదలు పెట్టారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించు కుం టున్నాం. ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ
Minister Gangula | ఎన్నికలప్పుడే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆ తర్వాత కనిపించకుండా పోతారని..కనిపించకుండా పోయే నాయకులు కావాలా? నిత్యం ప్రజల్లో ఉండి అభివృద్ధి చేసే నాయకులు కావాలా? అనేది ప్రజలు ఆలోచించుకోవాలని
Minister Sabitha Reddy | పుట్టిన బిడ్డనుంచి చివరి మజిలీ వరకు ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకంట్లలో బ
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల పంపిణీ బుధవారం నుంచి 13వ తేదీ వరకు జరుగనున్నది. ఈ మేరకు జీహెచ్ఎంసీ యూసీడీ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది.