మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 30 : తెలంగాణ ప్రభుత్వం ఐదో విడుత బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. మంచిర్యాల జిల్లాలో 2,84,940 మహిళలు అండగా, ఇప్పటికే 2.14 లక్షల చీరలు చేరుకున్నాయి.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రతి ఏడాది మాదిరిగానే సర్కార్ కానుక అందించనున్నది. అన్నిమతాలను సమానంగా గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ‘బతుకమ్మ’ చీరెలన�
ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందిస్తున్నది. ప్రజ ల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలోనే అతిపెద్ద వేడుకగా ఆడబిడ్డలు ని
చేనేత, మరమగ్గాల కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రూ.వేల కోట్లతో బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాం వస్ర్తాల తయారీతో చేతి నిండా
ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని పేర
Sircilla | సమైక్య పాలనలో చతికిల పడ్డ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు జీవం పోసింది. దేశం లో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి సాంచాలకు పూర్వవైభవం తీసుకొచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరెలను పంపిణీ చేస్తుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండలంలోని భీమారంలో గురువారం మహిళలకు బతుకమ్మ చీరెలు ఆయన పంపిణీ చేసి మాట్లాడార�