రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రభుత్వ కానుకగా మహిళా సంఘాల సభ్యు లు, 18 ఏళ్లు నిండిన గిరిజన మహిళలకు చీరెలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గిరిజన జిల్లాల�
పేదల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా అమలు చేసిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా నిర్వహించేందుక�
KTR | : రాష్ట్రం ఏర్పడ్డాక ఎనిమిదేండ్ల పాటు సిరిసిల్ల నేతన్నలను అన్ని రకాలుగా ఆదుకుని, చేతి నిండా పని కల్పించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లను మరో తిర్పూర్
Bathukamma Sarees | రాష్ట్రంలో ఉపాధి కోల్పోయి విలవిల్లాడుతున్న చేనేత కార్మికులకు ఉపాధి చూపి ఆదుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసినట్టు
Bathukamma Sarees | రాష్ట్రంలోని ఆడబిడ్డల కోసం ప్రతి ఏడాది కోటి బతుకమ్మ చీరల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. పండుగ సమీపిస్తున్నా ఇప్పటి వరకు చీరల పంపిణీ ఊసే లేదు.
నేతన్నకు చేతినిండా పని కల్పించాలన్న ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇచ్చింది. ఏటా 350కోట్ల మేర ఆర్డర్లతో కార్మికులకు అన్నివిధాలా అండగా నిలిచింది. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం బత�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ఉచితంగా పంపిణీ చేసే బతుకమ్మ చీరల పంపిణీని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. బతుకమ్మ ప్రారంభం కావడానికి 40 రోజుల సమయం
దశాబ్దాల పాటు దగాపడ్డ చేనేత రంగానికి బీఆర్ఎస్ పదేండ్ల పాలన ఓ స్వర్ణయుగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బుధవారం చేనేత కార్మికులకు ఎక్స్ వేదికగ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉపాధి లేక నేత కార్మికులు జీవనోపాధి కరువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లిలో ఉపాధి లేక, జీవన
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మండిపడ్డారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల ఉపాధి కోల్పో�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవార�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి. సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే పది మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
KTR | కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతలపై కక్ష గట్టి వారి ప్రాణాలు తీస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నలు, చేనేతల
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ విమర్శించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చే�