ఈ నెలాఖర్లో వరుసగా రెండు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగనున్నది. 30, 31 తేదీల్లో సమ్మెకు దిగాలని గురువారం బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.
రాష్ట్ర ప్రభుత్వం సమయానికి రైతుబంధు సాయం అందిస్తుండడంతో రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తున్నది. పెట్టుబడికి రంది లేకపోవడంతో అన్నదాతలు ఉత్సాహంగా యాసంగి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయా
రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారమే స్వయం సహాయక బృందాల(ఎస్హెచ్జీ) రుణాలకు వడ్డీరేట్లు అమలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు బ్యాంకర్లను ఆదేశించారు.
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు అక్షరాల రూ.10,09,511 కోట్ల మొండి రుణ బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులోనే ప్రకటించారు.
నిబంధనలకు విరుద్ధంగా, అక్రమ పద్ధతిలో ఆయుధాలు కలిగి ఉన్న వారిని ప్రైవేటు సెక్యూరిటీగా నియమించుకోవడంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
Multiple Credit Cards | నెలాఖరులోనూ జేబులు తడుముకోకుండా అవసరాలు తీర్చేసుకుంటున్నారు. అల్లావుద్దీన్.. అద్భుతదీపాన్ని నిమిరినట్టు, సగటు మనిషి ప్రతి అవసరానికీ క్రెడిట్ కార్డును స్వైప్ చేయడం అలవాటుగా మార్చుకుంటున్న�
దేశంలోని బ్యాంక్లు గత ఐదేండ్లలో రూ.10 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిల్ని (ఎన్పీఏలు) రద్దుచేశాయి. ఈ రైటాఫ్తో బ్యాంక్లు వాటి వద్దనున్న ఎన్పీఏలను సగానికి తగ్గించుకోగలిగాయి.