రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారమే స్వయం సహాయక బృందాల(ఎస్హెచ్జీ) రుణాలకు వడ్డీరేట్లు అమలు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు బ్యాంకర్లను ఆదేశించారు.
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు అక్షరాల రూ.10,09,511 కోట్ల మొండి రుణ బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులోనే ప్రకటించారు.
నిబంధనలకు విరుద్ధంగా, అక్రమ పద్ధతిలో ఆయుధాలు కలిగి ఉన్న వారిని ప్రైవేటు సెక్యూరిటీగా నియమించుకోవడంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
Multiple Credit Cards | నెలాఖరులోనూ జేబులు తడుముకోకుండా అవసరాలు తీర్చేసుకుంటున్నారు. అల్లావుద్దీన్.. అద్భుతదీపాన్ని నిమిరినట్టు, సగటు మనిషి ప్రతి అవసరానికీ క్రెడిట్ కార్డును స్వైప్ చేయడం అలవాటుగా మార్చుకుంటున్న�
దేశంలోని బ్యాంక్లు గత ఐదేండ్లలో రూ.10 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిల్ని (ఎన్పీఏలు) రద్దుచేశాయి. ఈ రైటాఫ్తో బ్యాంక్లు వాటి వద్దనున్న ఎన్పీఏలను సగానికి తగ్గించుకోగలిగాయి.
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను పునరుద్ధరించడానికి టాటాలు భారీ రుణాల్ని సమీకరించాల్సి వస్తున్నది. తాజాగా రూ. 15,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణాల కోసం టాటా
ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు అమెరికన్లను నోబెల్ పురస్కారం వరించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్మన్ బెన్ ఎస్ బెర్నాంకేతోపాటు మరో ఇద్దరు ఆర్థికవేత్తలు డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ �