ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలున్నా.. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయాయి. దీంతో పలు సంఘాలను ఇతర సంఘాల్లో విలీనం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాలకు ఊపిరిపోసింది. ప్రగతికి బాటలు వేసింది. ప్రస్త�
అవినీతి కేసుల దర్యాప్తులో రిటైర్డ్ ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించవద్దని గతంలో జారీ చేసిన నిషేధ ఆదేశాలను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఉపసంహరించుకున్నది.
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు.. ఇటు బ్యాంకుల్లో డిపాజిటర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పెట్టుబడి పెట్టిన షేర్ల విలువ అంతకంతకూ పడిపోతున్నదన�
అదానీ గ్రూప్నకు ఇచ్చిన రుణా లు, ఇతర ఆర్థిక సహకారాల వివరాలు అందించాలని బ్యాం క్ల్ని రిజర్వ్బ్యాంక్ ఆదేశించింది. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ గ్రూప్ షేర్లు పతనంకావడ�
హిండెన్బర్గ్ నివేదికతో బిలియనీర్ గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు కంపెనీల షేర్లు వరుస సెషన్స్లో కుప్పకూలుతున్నాయి. అదానీ గ్రూప్ అవకతవకలపై మార్కెట్ రీసెర్చి కంపెనీ రిపోర్ట్ స్టాక్ మార్�
ప్రధాని నరేంద్ర మోది సన్నిహిత మిత్రుడిగా పేరొందిన దేశీ శ్రీమంతుడు గౌతమ్ అదానీ వాణిజ్య గ్రూప్పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణల దెబ్బ దేశంలోని బ్యాంక్లపై గట్టిగా పడింది.
జాతీయ బ్యాంకులను కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆరోపించారు.
బ్యాంక్ల్లో సేఫ్ డిపాజిట్ లాకర్లు కలిగిన ఖాతాదారులకు రిజర్వ్బ్యాంక్ ఊరటనిచ్చింది. ఈ లాకర్లపై బ్యాంక్లతో ఖాతాదారులు ఈ జనవరి 1నాటికే కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉండగా, ఆ గడువును డిసెంబర్ 31 వర
ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న కేసుల్లో ఇరువురికి న్యాయం జరిగేలా పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదిలాబాద్లోని కోర్టు ప్రాంగణంలో శుక్రవారం వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్�
రైతు బంధు డబ్బులు, లోన్కు లింక్ పెట్టొదని లీడ్ బ్యాంకు మేనేజర్ రాంబాబు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యా లయంలో మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం మం డ లాల బ్యాంకు మేనే జర్లతో సమావేశం నిర్వహించారు
ఈ నెలాఖర్లో వరుసగా రెండు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగనున్నది. 30, 31 తేదీల్లో సమ్మెకు దిగాలని గురువారం బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.
రాష్ట్ర ప్రభుత్వం సమయానికి రైతుబంధు సాయం అందిస్తుండడంతో రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తున్నది. పెట్టుబడికి రంది లేకపోవడంతో అన్నదాతలు ఉత్సాహంగా యాసంగి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయా