ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం చాప కింద నీరులా పని చేసుకుంటూ వెళ్తున్నది. ఏయే బ్యాంకులకు ఉరి బిగించాలన్న దానిపై కసరత్తు జరుపుతున్నది. త్వరలో ఒక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేయవచ్చ
దేశవ్యాప్తంగా గృహ రుణాలకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. ఒకవైపు వడ్డీరేట్లు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా 2022లో 34 లక్షల గృహ రుణాలను మంజూరు చేశాయి బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు. వీటి విలువ రూ.9 లక్షల కోట్లని ఈక్
Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డేటా చోరీపై విచారణ జరుపుతున్న సైబరాబాద్ పోలీసులు పలు కంపెనీలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు.
ఏప్రిల్ ప్రారంభంతోనే బ్యాంకులకు సెలవులు స్వాగతం పలుకున్నా యి. 5 ఆదివారాలతోపాటు రెండో శనివా రం, పండుగలు కలుపుకొని ఏకంగా 11 రోజులు సెలవులు వస్తున్నాయి. నెలలో కేవలం 19 రోజులు పని దినాలు ఉన్నాయి.
Banks | దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకర్లను వారి బాండ్ పోర్ట్ఫోలియోల వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. శనివారం ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ�
Banks | బ్యాంకులు తమ ఎన్పీఏలను తగ్గించి చూపించుకోవడానికి ఈ ఉద్దేశపూరక ఎగవేత దారుల రుణాలను రైటాఫ్లు( ఖాతా పుస్తకాల నుంచి తొలగించడం చేస్తాయి. బ్యాంక్లు రికవరీ చేయలేని రుణాల్ని ఇలా రైటాఫ్ చేస్తుంటాయి.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు బ్యాంకులు చేస్తున్న పొరపాట్లను గుర్తించి, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.217 కోట్లు వెనక్కి ఇచ్చేలా చేశారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మహిళా సంఘాలకు లబ్ధి
Credit Suisse Bank | అమెరికా బ్యాంక్ల్లో మొదలైన సంక్షోభం త్వరితంగా యూరప్కు వ్యాపించింది. సిట్జర్లాండ్ కేంద్రంగా బ్యాం కింగ్ కార్యకలాపాలు నిర్వహించే క్రెడిట్ స్వీస్ అల్లకల్లోలమైంది.
బ్యాంకు ఉద్యోగులకు త్వరలోనే వారానికి ఐదు రోజుల పని విధానం అమలయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ చేస్తున్న డిమాండ్ను పరిశీలిస్తున్నట్టు ఇండియా బ్యాంక్స్ అసోసియేషన�
ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలున్నా.. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయాయి. దీంతో పలు సంఘాలను ఇతర సంఘాల్లో విలీనం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం సహకార సంఘాలకు ఊపిరిపోసింది. ప్రగతికి బాటలు వేసింది. ప్రస్త�
అవినీతి కేసుల దర్యాప్తులో రిటైర్డ్ ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించవద్దని గతంలో జారీ చేసిన నిషేధ ఆదేశాలను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఉపసంహరించుకున్నది.
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు.. ఇటు బ్యాంకుల్లో డిపాజిటర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పెట్టుబడి పెట్టిన షేర్ల విలువ అంతకంతకూ పడిపోతున్నదన�
అదానీ గ్రూప్నకు ఇచ్చిన రుణా లు, ఇతర ఆర్థిక సహకారాల వివరాలు అందించాలని బ్యాం క్ల్ని రిజర్వ్బ్యాంక్ ఆదేశించింది. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ గ్రూప్ షేర్లు పతనంకావడ�