Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. వ్యక్తిగత రుణాలపై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లతోపాటు రిలయన్స్, ఐటీ షేర్లు నష్టాలతో ముగిశాయి.
Farmer Suicide: కేరళలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అలప్పుజాకు చెందిన అతని వయసు 55 ఏళ్లు. వరి పంట సాగు కోసం నిధులను సమకూర్చుకోలేక అతను బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. శుక్రవారం మధ్యాహ్న
Diwali Offers | రిటైల్ వినియోగాన్ని పెంచేక్రమంలో ఈ దీపావళికి ప్రముఖ బ్యాంక్లు వాటి ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డులపై జోరుగా వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక�
Banks | బ్యాంకు ఉద్యోగుల వేతన పెంపుతోపాటు కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగా వారానికి ఐదు రోజుల పని విధానం త్వరలో అమలులోకి రానున్నట్లు తెలుస్తున్నది. బ్యాంకుల యాజమాన్యాలతో కూడిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన�
ప్రైవేట్ బ్యాంకులు కనీసంగా ఇద్దరు హోల్-టైం డైరెక్టర్లను నియమించుకోవాలని రిజర్వు బ్యాంక్ సూచించింది. మేనేజింగ్ డైరెక్టర్తోపాటు సీఈవోలు కలుపుకొని కనీసంగా ఇద్దరు నియమించుకోవాలని బుధవారం సెంట్రల్�
Rs 2,000 Notes | రూ.2000 నోట్ల (RS.2000 Notes) మార్పిడి, డిపాజిట్లకు నేటితో గడువు ముగియనుంది. దేశ కరెన్సీలో అతిపెద్ద నోటు రూ.2వేల నోట్లను చెలామణి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
ప్రతీ మదుపుదారు తన పెట్టుబడి వేగంగా వృద్ధిచెందాలని ఆశిస్తాడు. మరి ఎందులో మదుపుచేస్తే పెట్టుబడి రెట్టింపవుతుంది? అందుకు ఎంతకాలం పడుతుంది అనేది ఎవరికివారే చిన్న సూత్రంతో తెలుసుకోవచ్చు. అదే ‘72 రూల్’.
రుణాలు పూర్తిగా చెల్లించిన తర్వాత నెలరోజుల్లోపు రుణగ్రహీతలకు ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగితే ఇక నుంచి బ్యాంక్లు భారీ జరిమానాను చెల్లించాల్సిందే. ఈ మేరకు బుధవారం బ్యాంక్లు, ఆర్థిక సంస్థల
కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దుచేయడం బ్యాంక్లను సమస్యల్లోకి నెట్టింది. ఈ నోట్లు ఇబ్బడి ముబ్బడిగా బ్యాంకుల్లో డిపాజిట్కావడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యత (లిక్విడిటీ) పెరిగిపోయింది. అధిక లిక్వ�
ఒక్క ఈఎంఐ చెల్లించకపోతే వందలాది కాల్స్. రెండో ఈఎంఐ కూడా కట్టకపోతే ఇంటికి నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు.. సామాన్యుల విషయంలో ఈ రేంజులో విరుచుకుపడే బ్యాంకులు.. కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్�
పెట్టుబడి సాధనాల్లో పోస్టాఫీసు పత్రాలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవని, రిస్క్ లేకుండా వడ్డీ సైతం లభిస్తుందని తెలిసిందే. అయితే కొద్ది సంవత్సరాలుగా వీటి వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు వేగం�
రుణాలను వసూలు చేసే క్రమంలో పరుషంగా వ్యవహరించరాదని, ఈ తరహా కేసులను సున్నితంగా, మానవత్వంతో డీల్ చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల�