ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ బ్యాంకింగ్ రంగంలో మోసాలు 46.7 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది.
బ్యాంకు ఖాతాదారులను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు మరో కొత్త మార్గం అనుసరిస్తున్నారు. ఎస్ఎంఎస్ ఫిషింగ్(స్మిషింగ్) ద్వారా ప్రలోభపెట్టే ఎస్ఎంఎస్లను పంపించి, ముఖ్యమైన సమాచారాన్ని చెప్పాలని లేదా స�
భారతీయ బ్యాంకింగ్ రంగం ప్రమాదంలో ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. పూచీకత్తు ప్రమాణాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నది.
ద్వీప దేశం క్యూబాలో నగదు సంక్షోభం ఏర్పడింది. రోజువారీ కార్యకలాపాలకు సైతం నగదు లభించకపోవడంతో ఆదివారం దేశంలోని పలు ప్రాంతాల్లో నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు పౌరులు బారులు తీరారు.
ఆర్బీఐ ఆయా రుణాల నిబంధనల్ని మారుస్తున్నది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి పొందే వ్యక్తిగత, విద్య, వాహన తదితర రిటైల్ లోన్స్తోపాటు ఎంఎస్ఎంఈల లోన్లకు సంబంధించిన రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మారుతున�
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలు మార్పులు జరగనున్నాయి. క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం(ఎన్పీఎస్) వరకు ఏప్రిల్లో పలు నిబ�
Banks | ఈ నెల మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనున్నది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు యథావిధిగా పని చేయాలని చ�
ఈ నెల 31న ఆదివారం రోజున బ్యాంకులు తమ శాఖలను తెరిచివుంచాలని రిజర్వు బ్యాంక్ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ప్రభుత్వ వ్యాపారాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుందన్న అంచనాతో ఈ సూచన చేసిం�
Credit card | ‘సార్, మీకు క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంది? ఎలాంటి ఛార్జీలు లేవు’, ‘మేడమ్.. కార్డు తీసుకొంటే ఎన్నో ఆఫర్లు ఉన్నాయ్'.. పొద్దున లేచింది మొదలు.. రాత్రిపడుకొనే వరకూ ఇలాంటివి రోజుకు కనీసం రెండు మూడు ఫోన్ కాల�
ECI | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ.. బ్యాంకుల్లో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టాలని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
అన్లైన్ అప్లికేషన్లపై జరుగుతున్న చట్టవిరుద్ద రుణ వితరణను నిరోధించేక్రమంలో ఫైనాన్షియల్ రంగం అంతటా కస్టమర్ల వెరిఫికేషన్ ఒకే విధానంలో జరగాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ స్ట�
Donald Trump: బ్యాంకు రుణాల కోసం డోనాల్డ్ ట్రంప్ తప్పుడు పత్రాలను సమర్పించారు. ఆ కేసులో న్యూయార్క్ జడ్జి.. ట్రంప్కు భారీ జరిమానా వేశారు. 355 మిలియన్ల డాలర్లు అంటే సుమారు 2900 కోట్లు చెల్లించాలని ఆ జడ్జి ఆ�
తాము జారీ చేసిన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ కొన్ని బ్యాంకులు విచ్చలవిడిగా అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నా దేశ కేంద్ర బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉంద�
మీ పెట్టుబడులపై అధిక రాబడిని కోరుకుంటున్నారా? అయితే ప్రధాన బ్యాంకుల్లో డిపాజిట్ చేయండి. గతంలో కంటే అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు. దీంతో పెట్టుబడిదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఆకర్షణ�