యువతలో పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగం పెడదారి పడుతున్నది. ఓ వైపు క్రెడిట్ స్కోర్లపై అవగాహనను పెంచుకుంటూనే.. మరోవైపు క్రెడిట్ కార్డులను విచ్చలవిడితనంతో వాడేస్తున్నారు. స్వైప్ చేద్దాం, ఎడాపెడ
పాతికేళ్ల లోపు వయస్సుకలిగిన గ్రాడ్యుయేట్లలో బ్యాంకు లు నియమించుకోవాలని, వారికి ైస్టెపెండ్ కింద రూ.5 వేలతోపాటు బ్యాంకింగ్ విభాగంలో శిక్షణ కూడా ఇవ్వాలని బ్యాంకులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ చ�
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేసిన పంట రుణాల మా ఫీ ప్రహసనంగా మారింది. 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య కాలంలో పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింద�
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ పరిధిలో రూ.2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులు సుమారు 2800 మంది ఉంటే.. 1200 మందికి మాత్రమే మాఫీ అయ్యింది.
రుణమాఫీ పొందని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన మూడో దఫా రూ.2లక్షల రైతు రుణమాఫీ రైతులకు నిరాశను మిగిలించింది. అర్హత ఉన్నప్పటికీ ఆయా కారణాల వల్ల రుణమాఫీ పొందలేదని అధికారులు ప�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం పాజిటివ్ ధోరణి నెలకొంది. దీంతో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా లాభంతో ముగిశాయి.
డిపాజిట్దారులను ఆకట్టుకునేలా బ్యాంకులు ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలు అందుబాటులోకి తీసుకురావలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు సూచించారు.
బ్యాంకుల్లో, పెట్రోల్ బంకుల్లో, షాపింగ్ మాల్స్లో క్రెడిట్ కార్డ్ కావాలా? అంటూ అడిగితే.. ఊ కొడుతూ వెళ్లే ముందు ఇదికాస్త ఆలోచించుకోండి. మీరు తీసుకునే క్రెడిట్ కార్డ్కు సంబంధించిన నియమ, నిబంధనలను పూర�
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4455 ఖాళీలను భర�
రేషన్కార్డు లేదని ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్కు చెందిన యువరైతు గూడ అభినవ్ బుధవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో పేర్లు వచ్చిన రైతుల కంటే రానివారు సగం మంది ఉన్నట్లు కనిపిస్తున్నది. దీంతో వారంతా సొసైటీలు, బ్యాంకులు, రైతువేదికల వద్దకు క్యూ కడుతున్నారు.