రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత తదితర లోన్లపై వడ్డీరేట్లు తగ్గబోతున్నాయన్న సంకేతాలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) రిజ�
సంపదను, అదృష్టాన్ని తెచ్చి పెడతాయని ప్రచారం చేస్తూ ప్రధాన బ్యాంకుల బయట తవ్విన మట్టిని ‘బ్యాంకు మన్ను’ పేరిట చైనాలోని ఆన్లైన్ షాపులు అమ్మకం సాగిస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఈ వస్తువును రూ.1
బ్యాంకుల వద్ద రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. బ్యాంకుల భద్రత, ఏటీఎంలలో నగదు రవాణా సమయంలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై నగరంలోని బ్యాంకు అధికారులతో సీప
బ్యాంకు లు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రతి ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డును నియమించాలని, సీసీ కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్
2024-25 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మహిళా సంఘాలకు రుణ మంజూరు లక్ష్యాన్ని గ్రామీణభివృద్ధి సంస్థ చేరుకుంటుందా అన్న అనుమనాలను మహిళా సంఘాల సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకుల్లో ఉన్న రుణాలను మాఫీ చేయిస్తానని నమ్మబలికి డాక్టర్ల నుంచి లక్షల రూపాయలు తీసుకొని పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సదరు మోసగాడు తనకు రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయని, పెద�
Nirmala Sitharaman: రూ.22,280 కోట్ల విలువైన ప్రాపర్టీలను బ్యాంకులు సీజ్ చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంట్లో విజయ్ మాల్యాకు చెందిన 14,131.6 కోట్లు ఆస్తి ఉన్నట్లు తెలిపారు. ఇక నీరవ్ మోదీ కేసులో
Interest Rates | రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఫలితంగా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారికి ఉపశమనం కలగడం కలగానే మారిపోతున్న�
ఫార్మా క్లస్టర్కు బీజం వేసింది కాంగ్రెస్ నేతలు! రైతుల భూముల కోసం తండాల్లోని ఆ పార్టీ నాయకులను ఎర వేసిందీ ‘అధికార’ పెద్దలే! సీఎంను కలిసేలా చేస్తామని ఐదు గ్రామాల నాయకులకు చెప్పి.. వారి ద్వారా వినతిపత్రాల�
గోల్డ్ లోన్లకూ త్వరలో ఈఎంఐలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గృహ, వాహన, వ్యక్తిగత, విద్యా తదితర రుణాలకే నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) సౌకర్యం ఉన్నది.
నేతన్నల సామాజిక భద్రత కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత పొదుపు పథకానికి శ్రీకారం చుట్టారు. నేత కార్మికుల నెలవారీ ఆదాయంలో 8 శాతం ఆర్డీ 1లో జమ చేసిన తర్వాత.. ప్రభుత్వం ఆర్డీ 2ల
దేశంలో నగదు చలామణి రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం నెట్వర్క్లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి.
ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ).. రిస్క్కు దూరంగా, సురక్షితమైన పెట్టుబడికి చక్కని నిర్వచనం. అయితే ఇతర పెట్టుబడి సాధనాలతో పోల్చితే మాత్రం రాబడులు తక్కువ. కానీ కొన్ని బ్యాంకుల్లో ఎఫ్డీలపైనా ఆకర్షణీయ వడ్డీ�
పోడు సాగుదారులకు హక్కు పత్రాలు కల్పించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అర్హులకు పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాటికి మించి నకిలీ పట్టాలు బయటపడుతున్నాయి.
ఈ పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పెద్ద ఎత్తునే ఆఫర్లను తెచ్చాయి. నవరాత్రులు, దుర్గాపూజ, దసరా, దీపావళి, భాయ్ దూజ్ పర్వదినాలుండటం