అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉమ్మడి మంగళవారిపేట గిరిజన రైతులకు పట్టాలిచ్చాకే ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నానని, హక్కుపత్రాలను రైతుల చేతుల్లో పెట్టి మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నానని నర్స�
క్రెడిట్ కార్డులను సురక్షితంగా వాడితే ఎన్ని ప్రయోజనాలున్నాయో.. ఇష్టారీతిన వాడితే అన్ని నష్టాలూ ఉన్నాయి. క్రెడిట్ కార్డుల వాడకం గణనీయంగా పెరుగుతున్న వేళ.. ఏం చేయకూడదు?, ఏం చేయాలన్నది? వినియోగదారులు తప్ప�
బ్యాంక్లు, ఆటోమొబైల్ కంపెనీలు, పెట్రో మార్కెటింగ్ సంస్థల చెల్లింపులు పెరగడంతో ఈ జూన్ త్రైమాసికంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు 15 శాతం వృద్ధిచెంది రూ.1.16 లక్షల కోట్లకు చేరాయి. కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ�
ఎస్సీ స్టడీ సరిళ్ల ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకులు, రైల్వేలు, కేంద్ర ఉద్యోగాల పోటీ పరీక్షలకు అందిస్తున్న 5 నెలల ఫౌండేషన్ కోర్సుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదలైంది.
లోన్ కట్టలేదని వాహన యజమానిపైకి రికవరీ ఏజెంట్ల పేరిట కండబలమున్న మనుషుల్ని పంపి.. వాహనాన్ని బలవంతంగా లాక్కెళ్లితే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పాట్నా హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
అన్నింటికీ ఆధార్ కార్డే ప్రత్యేక గుర్తింపు అయ్యింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు దీనితోనే ముడిపడి ఉంది. దేనికైనా ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు గ్రామీణ బ్యాంకింగ్ సేవలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. వివిధ రూపాల్లో ఖాతాల్లో జమ అయిన నిధులను ప్రజలు బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ల ద్వారా డ్రా చేసుకోవడంతో వాటిని ని�
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం చాప కింద నీరులా పని చేసుకుంటూ వెళ్తున్నది. ఏయే బ్యాంకులకు ఉరి బిగించాలన్న దానిపై కసరత్తు జరుపుతున్నది. త్వరలో ఒక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేయవచ్చ
దేశవ్యాప్తంగా గృహ రుణాలకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. ఒకవైపు వడ్డీరేట్లు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా 2022లో 34 లక్షల గృహ రుణాలను మంజూరు చేశాయి బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు. వీటి విలువ రూ.9 లక్షల కోట్లని ఈక్
Data Theft Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డేటా చోరీపై విచారణ జరుపుతున్న సైబరాబాద్ పోలీసులు పలు కంపెనీలకు ఆదివారం నోటీసులు జారీ చేశారు.
ఏప్రిల్ ప్రారంభంతోనే బ్యాంకులకు సెలవులు స్వాగతం పలుకున్నా యి. 5 ఆదివారాలతోపాటు రెండో శనివా రం, పండుగలు కలుపుకొని ఏకంగా 11 రోజులు సెలవులు వస్తున్నాయి. నెలలో కేవలం 19 రోజులు పని దినాలు ఉన్నాయి.
Banks | దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకర్లను వారి బాండ్ పోర్ట్ఫోలియోల వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. శనివారం ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ�
Banks | బ్యాంకులు తమ ఎన్పీఏలను తగ్గించి చూపించుకోవడానికి ఈ ఉద్దేశపూరక ఎగవేత దారుల రుణాలను రైటాఫ్లు( ఖాతా పుస్తకాల నుంచి తొలగించడం చేస్తాయి. బ్యాంక్లు రికవరీ చేయలేని రుణాల్ని ఇలా రైటాఫ్ చేస్తుంటాయి.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు బ్యాంకులు చేస్తున్న పొరపాట్లను గుర్తించి, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.217 కోట్లు వెనక్కి ఇచ్చేలా చేశారు. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మహిళా సంఘాలకు లబ్ధి