రుణాలు పూర్తిగా చెల్లించిన తర్వాత నెలరోజుల్లోపు రుణగ్రహీతలకు ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగితే ఇక నుంచి బ్యాంక్లు భారీ జరిమానాను చెల్లించాల్సిందే. ఈ మేరకు బుధవారం బ్యాంక్లు, ఆర్థిక సంస్థల
కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దుచేయడం బ్యాంక్లను సమస్యల్లోకి నెట్టింది. ఈ నోట్లు ఇబ్బడి ముబ్బడిగా బ్యాంకుల్లో డిపాజిట్కావడంతో బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యత (లిక్విడిటీ) పెరిగిపోయింది. అధిక లిక్వ�
ఒక్క ఈఎంఐ చెల్లించకపోతే వందలాది కాల్స్. రెండో ఈఎంఐ కూడా కట్టకపోతే ఇంటికి నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు.. సామాన్యుల విషయంలో ఈ రేంజులో విరుచుకుపడే బ్యాంకులు.. కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్�
పెట్టుబడి సాధనాల్లో పోస్టాఫీసు పత్రాలు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవని, రిస్క్ లేకుండా వడ్డీ సైతం లభిస్తుందని తెలిసిందే. అయితే కొద్ది సంవత్సరాలుగా వీటి వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు వేగం�
రుణాలను వసూలు చేసే క్రమంలో పరుషంగా వ్యవహరించరాదని, ఈ తరహా కేసులను సున్నితంగా, మానవత్వంతో డీల్ చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల�
అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉమ్మడి మంగళవారిపేట గిరిజన రైతులకు పట్టాలిచ్చాకే ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నానని, హక్కుపత్రాలను రైతుల చేతుల్లో పెట్టి మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నానని నర్స�
క్రెడిట్ కార్డులను సురక్షితంగా వాడితే ఎన్ని ప్రయోజనాలున్నాయో.. ఇష్టారీతిన వాడితే అన్ని నష్టాలూ ఉన్నాయి. క్రెడిట్ కార్డుల వాడకం గణనీయంగా పెరుగుతున్న వేళ.. ఏం చేయకూడదు?, ఏం చేయాలన్నది? వినియోగదారులు తప్ప�
బ్యాంక్లు, ఆటోమొబైల్ కంపెనీలు, పెట్రో మార్కెటింగ్ సంస్థల చెల్లింపులు పెరగడంతో ఈ జూన్ త్రైమాసికంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు 15 శాతం వృద్ధిచెంది రూ.1.16 లక్షల కోట్లకు చేరాయి. కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ�
ఎస్సీ స్టడీ సరిళ్ల ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకులు, రైల్వేలు, కేంద్ర ఉద్యోగాల పోటీ పరీక్షలకు అందిస్తున్న 5 నెలల ఫౌండేషన్ కోర్సుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదలైంది.
లోన్ కట్టలేదని వాహన యజమానిపైకి రికవరీ ఏజెంట్ల పేరిట కండబలమున్న మనుషుల్ని పంపి.. వాహనాన్ని బలవంతంగా లాక్కెళ్లితే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పాట్నా హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
అన్నింటికీ ఆధార్ కార్డే ప్రత్యేక గుర్తింపు అయ్యింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు దీనితోనే ముడిపడి ఉంది. దేనికైనా ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు గ్రామీణ బ్యాంకింగ్ సేవలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. వివిధ రూపాల్లో ఖాతాల్లో జమ అయిన నిధులను ప్రజలు బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ల ద్వారా డ్రా చేసుకోవడంతో వాటిని ని�