అది జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్టీల్ ప్లాంట్. దాని విలువ రూ.24 వేల కోట్లు. ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అప్పుడే మోదీ సర్కారు కన్ను దీనిపై పడింది. పురిటిలోనే ఈ స్టీల్ ప్లాంట్ గొంతు
డిపాజిట్దారులకు బ్యాంక్లు శుభవార్తను అందిస్తున్నాయి. వరుసగా మూడు పరపతి సమీక్షల్లో రిజర్వు బ్యాంక్ వడ్డీరేటును 1.40 శాతం పెంచడంతో బ్యాంకులు రుణాలతోపాటు తమ డిపాజిట్లపై వడ్డీరేట్లను క్రమంగా పెంచుతున్న
ప్రచారం: ఏటీఎంలో నెలలో నాలుగు లావాదేవీలు దాటితే ఆపై జరిపే ప్రతీ లావాదేవీకి రూ. 150 చార్జీ విధిస్తారు. దీనిపై రూ. 23 సేవా రుసుమును కూడా అదనంగా చెల్లించాలి. మొత్తంగా రూ. 173 కట్టాల్సి ఉంటుంది. బ్యాంకులో జరిపే ప్రతీ �