బ్యాంకులకు తెలంగాణ రైతు రక్షణ సమితి హెచ్చరిక హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్థికంగా చితికిపోయిన రైతులకు రుణ మార్పిడి రుణాలు ఇవ్వని బ్యాంకులపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని తెలంగాణ రైతు ర
డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగే కొద్దీ రకరకాల బ్యాంకింగ్ సేవల సమస్యలు తలెత్తున్నాయి. చెల్లింపుల్లో సమస్యలు, సొమ్ము జమ కాకపోవడం, అకారణంగా రుణాల నిరాకరణ, డిజిటల్ చెల్లింపుల్లో అవకతవకలు, డిపాజిట�
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) కొనాలని చూస్తున్నవారికి శుభవార్త. కొన్ని బ్యాంక్లు ఈవీల కొనుగోలుకు ప్రత్యేక వడ్డీ రేట్లతో రుణాలిస్తున్నాయి
దేశ రాజధానిలో భారీ స్కామ్ బయటపడింది. ఢిల్లీకి చెందిన 11 మంది వ్యాపారులు ఐదు బ్యాంకులను నిండాముంచారు. వ్యాపారులు ఐదు బ్యాంకులను రూ 1400 కోట్లకు మోసగించినట్టు వెల్లడైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రాష్ట్రంలోని బ్యాంకుల నగదు డిపాజిట్లు 110.11 నుంచి 117 శాతానికి పెరిగినట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) అధ్యక్షుడు, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్ర�