ఖమ్మం : కేంద్రప్రభుత్వం తీరును నిరసిస్తూ తలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె రెండవ రోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఫలితంగా రెండవ రోజున సైతం 12 రకాల జాతీయ ప్రభుత్వరంగ సంస్థల బ్యాకుల్లో కార్యకలాపాలు నిలిచిపో�
ఖమ్మం: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సమ్మె బాట పట్టిన కమర్షియల్ బ్యాకు ఉద్యోగులకు డీసీసీబీ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. గురువారం డీసీసీబీ ప్రధాన కార్యాయం ఆవరణలో మధ్యాహ్నభోజనం సమయంలో ఆయా యూనియన్ల నా
చండ్రుగొండ: జాతీయ బ్యాంకు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో గురువారం మండలంలో బ్యాంకులు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన బ్యాంకుల ప్రవేటీకరణ, వ
దేవరకొండ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రవేటీకరణ చేసేందుకు కుట్రపన్నుతుందని బ్యాంక్ ఎంప్లాయిస్ కో-ఆర్డినేషన్ కమిటి సభ్యులు ఎన్వీటీ అన్నారు. గురువారం దేవరకొండ ఎస్బిఐ బ్యాంకు ముందు 9 ట్రే�
హైదరాబాద్ : యూనియన్ బ్యాంక్ ఇండియా ప్రత్యేక MSME Festive Bonanza క్రెడిట్ క్యాంప్ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ కింద డిసెంబర్ నెలలో ప్రతి బుధవారం ఎంఎస్ఎంఈ లోన్ మేళా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఖాజాగూడ �
Home Loan Insurance | కరోనా వైరస్.. ఊహించని విధంగా ప్రపంచంపై విరుచుకుపడిన ఈ మహమ్మారి వల్ల మానవ జాతికి పెద్ద ప్రమాదమే ఏర్పడింది. భారత్లోనూ కొవిడ్ పెను నష్టాన్నే సృష్టించగా, చాలా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు సంక్షోభం
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న మోదీ సర్కారు.. దేశ ఆర్థిక వ్యవస్�
న్యూఢిల్లీ, నవంబర్ 3: పండుగ సీజన్ దృష్ట్యా ఖాతాదారులకు పలు ఆఫర్లను ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ). ఈ పండుగ సీజన్లో రిటైల్ రుణాలను తక్కు వ వడ్డీకే అందిస్తున్నట్లు బుధవారం ప్రకటించింద�
న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ప్రభుత్వ బ్యాంకుల్లో అంతకంతకూ పేరుకుపోతున్న మొండి బకాయిల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ఆర్థికశాఖ సమాయత్తమైంది. నికర నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) ఖాతాల కోసం ‘యూనిఫాం స్టాఫ్ అకౌంటబ�