ఈ ఏడాది 9 శాతానికి పెరగొచ్చు: క్రిసిల్ న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో రిజర్వు బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం పలు చర్యల్ని తీసుకున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా బ్యాంకులపై మ�
IBPS | ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 7800
కందుకూరు : మహిళలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని 380 డ్వాక్రా గ్రూపులకు ఈ ఆర్ధిక పంవత్పరం నుంచి వచ్చే సంవత్సరం మార్చివరకు 39కోట్ల రూపాయల బ్యాంక్ రు�
కొత్తూరు : పీఏసీఎస్ చేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. నందిగామ మండల పరిధిలోని మేకగూడ ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో పీఏసీఎస్ చైర్మన్ మంజులరెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభను నిర్వహ
home loan transfer | ఈ మధ్య కాలంలో హోమ్ లోన్లపై బ్యాంకులు వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగా లోన్ తీసుకునే వారితో పాటు వేరే
bank fraud | ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఉద్యోగ సమయంలో కంపెనీ ఇచ్చిన క్రెడిట్ కార్డును, చెక్కులను కంపెనీకి సరెండర్ చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఉప�
Ola Tieup with Banks |కస్టమర్లకు రుణ పరపతి కోసం ఓలా ఎలక్ట్రిక్ బ్యాంకులతో పార్టనర్షిప్ కుదుర్చు కుంది. రూ.2999 ఆకర్షణీయ ఈఐఎం ఆఫర్ లభిస్తుంది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. ఈ నెల రెండో తేదీ గురువారం నుంచి ఇది అమలులోకి వస్తుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు బ్యాంకు పని గంటలను గతంలో మాదిరిగా పొడిగించ